జాతీయం

కాంగ్రెస్‌‌ పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

దిల్లీ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన దిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్‌ నేతలతో సమావేశమయ్యేందుకే రేవంత్‌రెడ్డి దేశ …

స్నే‌హితుడి దారుణ హత్య… ఫ్రిజ్‌లో ముక్కలుగా శరీరభాగాలు

 న్యూఢిల్లీ: దక్షిణ సాకేత్ ప్రాంతంలోని ఒక బార్‌లోని పనిచేస్తున్న విపిన్ చంద్ జోషి (30) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతని స్నేహితుడు, సహోద్యోగి అయి బాదల్ …

లూధియానాలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత దారుణ హత్య

న్యూఢిల్లీ,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నాయకుడు రవీందర్‌ గోసాయ్‌ (58) దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం లూథియానాలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆయనను …

ప్రధాన మంత్రి కార్యాలయంలో అగ్నిప్రమాదం

ప్రధాన మంత్రి కార్యాలయంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలోని రెండో అంతస్తులో ఉన్న  రూం నెంబర్ 242లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను …

గురుదాస్పూ ర్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం

పంజాబ్  లోని గురుదాస్‌  పూర్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్   విజయం సాధించింది. లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్  గ్రాండ్  విక్టరీ …

సోమాలియాలో బాంబు దాడి..189 మంది మృతి

సోమాలియా: సోమాలియా లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు మొగదిషు పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రక్ బాంబుతో వరుస పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లలో 189 …

రాహుల్‌కు త్వరలో పట్టాభిషేకం

– ధృవీకరించిన సోనియా ఢిల్లీ,అక్టోబర్‌ 14,(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మౌనం వీడారు. రాహుల్‌ పదోన్నతిపై ఆమె స్పందించారు. ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. త్వరలో ఆ …

గౌరీ లంకేష్‌ హంతకుల ఊహాచిత్రాల విడుదల

బెంగళూరు,అక్టోబర్‌ 14,(జనంసాక్షి): సంచలనం సృష్టించిన ప్రముఖ సీనియర్‌ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యకు సంబంధించిన అనుమానితుల చిత్రాలను సిట్‌ బృందం విడుదల చేసింది. శనివారం నిర్వహించిన విూడియా …

ఆన్‌లైన్‌లోనూ బాణాసంచాపై నిషేధం

న్యూఢిల్లీ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో బాణసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం ఆన్‌లైన్‌ అమ్మకాలు, కొనుగోళ్లకు సైతం వర్తిస్తుందని ఢిల్లీ పోలీసులు …

జిఎస్టీతో ధరలు స్వారీ చేస్తున్నా పట్టించుకోని కేంద్రం

న్యూఢిల్లీ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): జీఎస్టీ అమలులోకి వస్తే ద్వంద్వ పన్నుల విధానం ఉండదని చెబుతూ వచ్చినా అది కార్యరూపం దాల్చకపోగా ధరలు స్వారీ చేస్తున్నాయి. నేరుగా ప్రజల జేబులకు చిల్లు …