వార్తలు

ఉద్యోగుల జీవితాలతో చెలగాటం

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం రద్దుపై మౌనం ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని వైనం ఉద్యోగులకు లేని పెన్షన్‌ ప్రజాప్రతినిధులకు ఎందుకు న్యూఢల్లీి,మే31  (జనంసాక్షి):  కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సిపిఎస్‌) …

సర్వాంగ సుందరంగగా ట్యాంక్‌బండ్‌

దశాబ్ది ఉత్సవాల కోసం మెరుగులు హైదరాబాద్‌,మే31 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ ప్రాంతాన్ని …

ఘోరం.. లోయలో బస్సు పడి 21 మంది మృతి..!

40 మంది వరకు గాయాలు జమ్మూ-పూంచ్ హైవేపై కాళీ ధర్ మందిర్ సమీపంలో లోయలో పడిన బస్సు కొనసాగుతున్న సహాయక చర్యలు జమ్ము: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం …

అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం.. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం పేద కుటుంబాలను గుర్తించి ప్రతినెలా రూ.8500 ఇస్తాం పంజాబ్‌ రైతు బృందం క్యాంప్‌లో రాహుల్‌ …

యూపిలో 75 ఎంపి స్థానాలు గెలువబోతున్నాం

ఫలితాల తరవాత ఇవిఎంలపై దుమ్మెత్తి పోయడం ఖాయం యూపి ప్రచారంలో అమిత్‌ షా ఘాటు విమర్శలు లక్నో,మే29 (జనంసాక్షి) ఈ లోక్‌సభ ఎన్నికలు అయోధ్య రామభక్తులకు, వారిపై …

దైవాంశ సంభూతుడు రాజకీయ అల్లర్లు సృష్టించరు

కావాలంటే మోడీకి ఓ గుడి కట్టాలి కోల్‌కతా ర్యాలీలో దీదీ వ్యంగాస్త్రం కోల్‌కతా,మే29 (జనంసాక్షి) భారతదేశానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి అవసరం లేదని పశ్చిమ బెంగాల్‌ …

కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

సుప్రీంలో చుక్కెదురు.. మధ్యంతర బెయిల్‌ పొడిగింపునకు నో 2న యధావిధిగా లొంగిపోవాలని ఆదేశం న్యూఢల్లీి,ఢల్లీి,మే29 (జనంసాక్షి) ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు సుప్రీంకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. …

రోహిణి కార్తెలో  పెరిగిన ఉష్ణోగ్రతలు..

-రోహిణి భగభగలు వేడిగాలులు -తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు -వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మణుగూరు,మే 30 (జనంసాక్షి) రోహిణి కార్తెలు రోళ్ళు పగులుతాయి అనే …

ఏపీలో 17 లోక్‌సభ స్థానాలు మావే: అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాల్లో …

గౌతమ్ గంభీర్ షారుఖ్ ఖాన్ నుండి ఖాళీ చెక్కును అందించాడు …

లక్నో జట్టుకి కోచ్‌గా ఉన్న సమయంలో కోల్‌కతా మెంటార్‌గా రావాలంటూ గంభీర్‌ని కోరిన షారుఖ్ ఐపీఎల్ 2024 ట్రోఫీని కోల్‌కతా నైట్ రైడర్స్ గెలవడంతో ఆ జట్టు …