వార్తలు

పిఠాపురంలో జ‌న‌సేన 4300 ఓట్ల దూసుకుపోతున్న ప‌వ‌న్

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పోస్ట‌ల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు …

తెలంగాణలో కాంగ్రెస్ – బీజేపీ హోరా హోరీ

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు తొలి ట్రెండ్స్ విడుదలయ్యాయి. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తోలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు అధికారులు. ఈ …

మెదక్‌లోనూ బీఆర్‌ఎస్‌కు నిరాశ.

ఆశలు పెట్టుకున్న మెదక్ స్థానం కూడా చేజారేలా కనిపిస్తోంది. ట్రెండ్స్ మొదలయ్యాక తొలి నుంచీ ఆధిక్యంలో కొనసాగిన ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం రెండోస్థానంలోకి దూసుకెళ్లారు. …

లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల ముందంజ

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్ర‌భంజ‌నం కొన‌సాగుతోంది. కూట‌మి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జ‌న‌సేన …

కొనసాగుతున్న  మహబూబ్ నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

 మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల …

సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్ల‌డికానున్నాయి. ఆదివారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద …

నేడు కాంగ్రెస్ అభ్యర్థులతో రాహుల్ గాంధీ, ఖర్గే కీలక భేటీ

జూన్ 4న కౌంటింగ్‌కు సన్నద్ధత, వ్యూహాలపై చర్చ అభ్యర్థులకు సూచనలు చేయనున్న పార్టీ అధిష్ఠానం   లోక్‌సభ ఎన్నికలు-2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోందని …

నా మాటలను గుర్తుపెట్టుకోండి!. నేను గుండు చేయించుకుంటా

మోదీ మళ్ళీ ప్రధాని అయితే : ఆప్‌ నేత సోమనాథ్ భారతి   నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కాబోరన్న ఆప్ నేత బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు …

ఎసిబి వలలో లంచావతారులు

నలుగురు నీటిపారుదలవాఖ అధికారుల అరెస్ట ఓ అధికారం కోసం రాత్రంతా గాలించి పట్టివేత హైదరాబాద్‌,మే31(జనంసాక్షి): నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ఓ …

దశాబ్ది వేళ సుందరీకరణ పనులు

నల్లగొండ,మే31 (జనంసాక్షి): తెలంగాణ సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని జూన్‌2 నుంచి ప్రారంభంకానున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతానికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో పరిసరాల …