వార్తలు

మొద్దు నిద్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వం

ఖమ్మం, జూలై 10 : రాష్ట్రంలో రైతులు అనేక కష్టాలు పడుతుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ టిఇసి సభ్యులు అజయ్‌కుమార్‌ విమర్శించారు. …

కొత్త రోమింగ్‌ ప్లాన్‌ ఇది

కొత్తగా ప్రవేశపెట్టి రోమింగ్‌ ప్లాన్‌కు సంబంధించి 152 రూపాయలతో రీచార్జి చేసుకోవాలి. దీనిలో 6 వేల సెకన్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కి, మరో 6వేల సెకన్లు ఇతర నెట్‌వర్కులకు …

బిఎస్‌ఎన్‌ఎల్‌లో రోమింగ్‌ ఉచితం

శ్రీకాకుళం, జూలై 10 : బిఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారులకు మరో ఆకర్షనీయమైన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు అమలులో ఉన్న రోమింగ్‌ను ఎత్తివేసింది. శ్రీకాకుళం జిల్లాకు పొరుగునే ఒడిషా …

పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఏం కష్టమొచ్చిందో తెలియదుగాని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామాంతపూర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో చదువుతున్న విద్యార్థి హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

భవంతి పైకప్పు కూలి బాలిక మృతి

మాచర్ల:భారీ వర్షానికి ఓ భవంతి పైకప్పు కూలి బాలిక మృతి చెందిన ఘటన గుంటేరు జిల్లా మచార్ల మండలం చింతల్‌తండా గ్రామంలో చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్డురికి తీవ్రగాయాలయ్యాయి.మండలంలో …

అవినితి అధికారులపై కొరాడా ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

వరంగల్‌ : వరంగల్‌ మున్సిపాల్‌లో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. …

ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరి మృతి

ప్రకాశం:ఇనుప చువ్వలు గుచ్చుకుని ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో చోటుచేసుకుంది.ఎంఎస్‌ ఆర్‌ పరిశ్రమ వద్ద ఇనుపచువ్వలతో వెళ్తున్న లారీ ఉదయం రోడ్డు …

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనివ్వండి: జగన్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనను ఓటు వేసేందుకు అనుమతించాలని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన భారత ఎన్నికల కమిషనర్‌ విజ్ఞప్తి చేస్తూ పిటిషన్‌ పెట్టుకున్నారు. …

రైల్వే స్టేషన్లలో చిల్లర నాణేల యంత్రాలు

హైదరాబాద్‌:రైల్వే టిక్కెట్లను కొనడానికి వెళ్లినపుడు చిల్లర లేకుంటే కౌంటర్ల దగ్గర నరకయాతనే.ఈ యాతనకు రైల్వే బోర్డు తెరిదించింది.ప్రతి రైల్వే స్టేషన్‌లోనూ చిలర్లను సమకూర్చే ఏటిఎం యంత్రాలను ఏర్పాటుచేయాలని …

లాల్‌ దర్వాజ బోనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌: లాల్‌ దర్వాజ బోనాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ అకున్‌ సబర్వాల్‌ తెలియజేశారు. 15 ప్లాటూన్ల పారా మిలిటరీ, రెండు కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ …

తాజావార్తలు