వార్తలు

పగిలిన మంజీర పైవ్‌లైన్‌

పేట్‌బషీరాబాగ్‌,హైదరాబాద్‌:కుత్బుల్లాపూర్‌ మండలం పేట్‌ బషీరాబాగ్‌ రోడ్డులోని ఎన్‌సీఎల్‌ గోదావరి అపార్ట్‌మెంట్‌ ఎదురుగా మంగళవారం ఉదయం మంజీర పైవ్‌లైన్‌ పగిలిపోయింది.హైదర్‌నగర్‌ రిజార్యాయర్‌ నుంచి అల్వాల్‌ వెళ్లే ఈ పైవ్‌లైన్‌ …

నేడు కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ

బెంగళేరు:కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ ఈ రోజు జరుగనుంది.శాసనసభా పక్ష నేతగా జగదీష్‌శెట్టర్‌ను ఎమ్మెల్యెలు ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌జైట్లీ రాజ్‌నాథ్‌సింగ్‌ …

పాస్టర్ల తిట్ల దండకం

సికింద్రాబాద్‌ : ప్రజలకు శాంతి ప్రవచనాలు  బోధించాల్సిన మత ప్రబోధకులు పరస్పర దూషణలకు దిగారు. సికింద్రాబాద్‌లోని ఓ చర్చిలో కొందరు పాస్టర్లు పరస్పరం దూషించుకున్నారు. దీన్ని కవరేజి …

రానున్న 24 గంటల్లో వర్షాలు

విశాఖ : వాయువ్య బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖలోని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మరొవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా …

సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసు వాయిదా

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఫోన్‌ కాల్స్‌ డాటా లీకేజ్‌ కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 15కి వాయిదా …

నేడు కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ

బెంగళూరు:కర్ణాటక భాజపా శాసనసభా పక్ష బేటీ ఈరోజు జరగనుంది.శాసనసభా పక్ష నేతగా జగదీష్‌శెట్టర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌జైట్లీ రాజ్‌ నాధ్‌సింగ్‌ …

ఈనెల 18న సీఎల్పీ సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 18న సాయంత్రం కాంగ్రెస్‌ శాసనసభాపక్షం భేటీ కానుంది. ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి విందు ఏర్పాటు చేయనున్నారు. …

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

తిరుపతి:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం ఉదయం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు,శ్రీవారి సర్వదర్శనానికి 20గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది.ఆలయంలో కొయిల్‌ ఆళ్యార్‌ తిరుమంజనం …

కోరిక తీర్చలేదని వివాహిత పై కాల్పులు

చిత్తూరు : చిత్తూరులో దారుణం జరిగింది.  తమ కోరిక తీర్చలేదని వివాహిత పై కాల్పులు ముగ్గురు యువకులు నాటు తూపాకితో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ …

రేపు,ఎల్లుండి దేశవ్యాప్తంగా న్యాయవాదుల సమ్మె

న్యూఢిల్లీ:న్యాయ విద్యా వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఉన్నత విద్య పరిశోధన బిల్లును నిరసిస్తూ న్యాయవాదులు రెండురోజుల సమ్మెకు దిగుతున్నారు.ప్రభుత్వ చర్యలకు నిరసనగా బుధ,గురు వారాల్లో దేశవ్యాప్తంగా …

తాజావార్తలు