వార్తలు

మేడం దయ ఉంటే సీఎంనైత :డిప్యూటీ సీఎం

నిజామాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయ ఉంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ అన్నారు. డిచ్‌పల్లిలో ఆయన పలు …

రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్‌కు ఓటువేసే అవకాశం.?

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటూ చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతివ్వలని ఆయన ఎన్నికల …

రవాణా శాఖ దాడులు కొనసాగుతాయి

హైదరాబాద్‌:ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాల బస్సులపై దాడులు కొనసాగుతాయని రవాణా శాఖ కమినర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు.నిబందనలకు విరుద్దంగా బస్సులు నడుపుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం …

బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్న శెట్టర్‌

బెంగళూరు:కర్ణాటక భాజపా శాసనసబాపక్ష నేతగా జగదీశ్‌ శెట్టర్‌ ఎంపికయ్యారు.ఈరోజు సాయంత్రం సమావేశమైన బీజేపి శాసనసభాపక్షం శెట్టర్‌ని తమ నేతగా ఎన్నుకుంది.ఆయన బుధవారం ఉదయం 11.15 గంటలకు కర్ణాటక …

కర్ణాటకలో మరోసారి భాజపా నేతల సమావేశం

బెంగళూరు: ఈరోజు ఉదయం జరగాల్సిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశం రద్దు కావడంతో భాజపా నేతలు ఈరోజు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారాన్ని …

భ్రూణహత్యలను హత్యానేరంగా పరిగణించనున్న మహరాష్ట్ర

ముంబయి:భ్రూణహత్యల నివారణుకు మహరాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకుంది.ఆడపిల్ల పట్ల వివక్షతో,మగపిల్లలనే కోరుకుంటూ కొందరు పాల్పడుతున్న బలవంతపు శిశుహత్యలకు తెరపడాలంటే కఠిన శిక ఉండాలని భావిస్తున్నామని భ్రూణ …

యువత ఉద్యమిస్తేనే అవినితిరహిత భారతం

హైదరాబాద్‌ : సమాజంలో అవినితి క్యాన్సర్‌లా వ్యాపిస్తుందని, అందుకే భారత్‌ వెనుకబడుతుందని కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. యువత 2020లక్ష్యంగా పెట్టుకొని మరో …

లోకేష్‌ను పార్టీలోకి తిసుకొచ్చే విషయంలో వెనక్కి తగ్గిన టీడీపీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయడు లోకేష్‌ను పార్టీలోకి తీసుకురావాలని పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు విన్నవించారు. రాజకీయా ఆరంగేట్రంపై జోరుగా ప్రచారం జరిగిన …

ఈనెల 11 నుంచి బెల్లంపల్లి- హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ

బెల్లంపల్లి: బెల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు కొత్తగా నడవనున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 11వ తేదీనుంచి ప్రారంభిస్తారని పెద్దపల్లి ఎంపీ వివేకానంద తెలియజేశారు.  రైలు హైదరాబాద్‌లో …

ఏపీపీఎన్‌సీ సమాచార అధికారికి జరిమానా

హైదరాబాద్‌:దరఖాస్తుదారులకు సమాచారం నిరాకరించడంతో పాటు సమాచార కమిషన్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఏపీపీఎన్‌సీ సమాచార ఆధికారికి రాష్ట్ర ప్రదాన సమాచార కమిషనర్‌ జరిమానా విదించారు.2007 గ్రూపు …

తాజావార్తలు