వార్తలు

హరిత బయోటెక్‌ మూసి వేతకు ఆదేశం

కరీంనగర్‌ : తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లి హరిత బయోటెక్‌ పరిశ్రమ పై కాలుష్య నియత్రణ మండలి అగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేయాలని నిర్వహకులను …

కరీంనగర్‌ జిల్లాలో విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్‌ : అక్రమంగా ధాన్యం నిలువ చేశారనే పక్క సమాచారంతో విజిలెన్సు అధికారులు విజృభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వేములవాడలో జరిపిన దాడుల్లో అక్రమంగా …

ప్రేమజంట ఆత్మహత్య

ప్రకాశం: ఒంగోల్‌ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్టేషన్‌కు దక్షినశైపున గూడ్సురైలు కిందపడి యాసీన్‌ఖాన్‌, నాగలక్ష్మి  ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు …

సుప్రీంలో జగన్‌ బెయిల్‌ పిటషన్‌

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ నమోదైంది. నిందితుడు జైలో ఉన్నందున ఆయన తరపు న్యాయవాదులు …

సస్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ముంపు ప్రాంతాలకు చెక్‌

హైదరాబాద్‌ : ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏడాది పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ముంపు ప్రాంతాలు లేకూండా చేస్తామని పురపాలక శాఖ మంత్రి మహీంధర్‌ రెడ్డి చెప్పారు. …

కొత్తవలసలో విద్యార్థుల రక్తదానం

విజయనగరం: కిత్తవలసలో బొత్స సత్యనారయణ జన్మదినం సంధనర్భగా వాగ్దేవి విద్యాసంస్థల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50మంది స్వచ్ఛదంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియాన్‌ …

నష్టాల్లో ముగిసిన భారతీయ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి:భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి.బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 129 పాయింట్ల నష్టంలో 17391 పాయింట్ల వద్ద ముగిసింది.అమెరికా ఉద్యోగ సమాచారం వెల్లడి చైనా ద్రవ్యోల్బణం తదితర …

బాలీవుడ్‌ నటుడు దారాసింగ్‌ పరిస్థితి విషమం

ముంబయి: ప్రముఖ వస్తాద్‌, కుస్తీ వీరుడు, బాలీవుడ్‌ నటుడు దారాసింగ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన …

పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు:సీఎల్‌పీ

హైదరాబాద్‌:కిరణ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ సమర్థంగా అమలు చేస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు,కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్‌ శాసససబాపక్షం ఆక్షేపించింది.ఏవైనా …

బలహీన వర్గాలకు చెందినందువల్లే నా కొడుకుపై కేసు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య కుమారుడు పోలీసులతో దరుసుగ ప్రవర్తించాడని అతనిపై కేసు నమోదుచేశారు. అయితే మంత్రి మాట్లాడుతూ నా కొడుకు ఏ తప్పు చేయలేదని …

తాజావార్తలు