నష్టాల్లో ముగిసిన భారతీయ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి:భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి.బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 129 పాయింట్ల నష్టంలో 17391 పాయింట్ల వద్ద ముగిసింది.అమెరికా ఉద్యోగ సమాచారం వెల్లడి చైనా ద్రవ్యోల్బణం తదితర కారణాలు నేటి మార్కెట్‌ పై ప్రభావం చూపాయి.