వార్తలు

లగడపాటిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం : ఎంపీ రాజయ్య

హైదరాబాద్‌ : సున్నితమైన తెలంగాణ అంశంపై ఉద్దేశపూర్వకంగా పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని మరో …

రాజా పిటిషన్‌పై మీ స్పందనేమిటి ?

సీబీఐకి నోటీసులిచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రం కేసులో తనపై అభియోగాలు నమోదు చేయాలన్న విచారణ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మాజీ మంత్రి …

ఆన్‌లైన్‌లో పాల బుకింగ్‌

ప్రస్తుతానికి బల్క్‌ వినియోగదారులకి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి విశ్వరూప్‌ హైదరాబాద్‌ : ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్‌లో పాలను బుక్‌ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పశుసంవర్థక …

ఆటా’లో అష్టావధానం సంగీత, సాహిత్య, నృత్య ప్రదర్శనలు

ఘనంగా ముగిసిన 12వ మహాసభలు అమెరికా : అమెరికా తెలుగు అసోసియేషన్‌ (అటా) 12వ మహాసభల్లో చివరరోజైన ఆదివారం అట్లాంటాలో నిర్వహించిన సాంస్కృతిక, సాహిత్య, కళా ప్రదర్శనలు …

విశాఖస్టీల్స్‌లో సమ్మె నోటీసు

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘం సోమవారం సమ్మె నోటీసు ఇచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణను ఈ నెల 25న అధికారకంగా …

సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌

నెల్లూరు : విజయవాడ-చెన్నై జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మధ్య ఆగిపోయింది. జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ గంటకుపైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం …

మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లా మక్కువ మండలం దేజ్జేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంపును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యెండంగి-బాదుగుల మద్య 30 కిలోల పేలుడు …

నలుగురు మాజీ నక్సలైట్లు అరెస్టు

హైదరాబాద్‌: మాజీ నక్సలైటు నలుగురు పోలీసుల చేతికి చిక్కారు. నగరంలోని అల్వాల్‌లో గ్రీన్‌హిల్స్‌ కాలనీలో అడ్డా ఏర్పరుచుకున్న నలుగురు మాజీ నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి …

సుల్తానాబాద్‌ లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

కరీంనగర్‌: తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సుల్తానాబాద్‌ మండలం చిన్న బొంకూరులో ఆవిష్కరించారు. టీఆర్‌ఎస్‌నేత, ఎమ్మెల్యే కే తారకరామారావు,తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మెన్‌ …

నిత్యానందకు మధురై కోర్టు సమాన్లు జారీ

మధురై : వివదాస్పద అద్యాత్మిక గురువు ,అధీనం మాజీ పీఠాధిపతి నిత్యానందకు మధురైలోని క్రిమినల్‌ కోర్టు కేసుల పమాన్లు జారీ చేసింది. ఈ నెల 24న కోర్టుకు …

తాజావార్తలు