వార్తలు

ఛత్తీస్‌గఢ్‌ గిరిజనులను ఊచ కోత కోశారు

ఛత్తీస్‌గడ్‌ :ఛత్తీస్‌గఢ్‌లో అమాయక గిరజనులను కాల్చి చంపారని నిజనిర్ధారణ కమిటీ ఆరోపంచింది. ఎన్‌కౌంటర్‌ జరిగిందని పోలీసులు చెబుతున్న ప్రాంతన్ని కమిటీ సందర్శించింది. అనంతరం కమీటీ సభ్యులు మాట్లాడుతూ …

సొంత ఇల్లు కూడా లేదు :డొక్కా

హైదరాబాద్‌: డబ్బు దాచుకోవడం, ఆస్తులు కూడ బెట్టుకోవడం తనకు తెలియదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న …

2రోజులు విధులు భహిష్కరించనున్న న్యాయవాదులు

హైదరాబాద్‌: బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 11,12 తేదిల్లో న్యాయవాదులు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం ప్రకారం ఉన్నత …

నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితులను ఈ రోజు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా విచారించారు. కోనేరు ప్రసాద్‌, సునీల్‌ రెడ్డి, బీపీ ఆచార్య, విజయ రాఘవులకు ఈ …

దుండిగల్‌లో దారుణ హత్య

మెదక్‌ : దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బహుదూర్‌పల్లి సమీపంలో సోను అనే వ్యక్తి పై గుర్తు తెలియని దుండగులు …

హరిత బయో కంపెనీని మూసివేయాలని పీసీబీ ఆదేశం

కరీంనగర్‌: వాతావరణాన్ని కాలుష్య కాసారం చేస్తోందనే ఆరోపణలపై పోల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఒక బయో కంపెనీని మూసివేయాలని ఆదేశించింది. కరీంనగర్‌లోని హరిత బయో ప్రొడక్ట్‌ ప్రాజెక్టును మూసివేయాలని …

తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీఎస్‌జీవోల నేత స్వామిగౌడ్‌, దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, …

బేబి కేర్‌ సేంటర్లపై సమీక్ష

హైదరాబాద్‌ : బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ పై మంత్రి సునితా లక్ష్ష్మా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  బేబి కేర్‌ సేంటర్ల నిర్వహాణ …

ఢిల్లీ వెళ్లుందుకు విజయసాయిరెడ్డికి గ్రిన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు కేసులో నిందుతుడైన విజయసాయి రెడ్డికి ఢిల్లీ వెళ్లేందుకు సీబీఐ న్యాయస్థానం అనుమతి మంజురు చేసింది. అయితే ఢిల్లీ వెళ్లాడానికి రెండురోజులు ముందు …

తెదేపాతో నాకు విభేదాలు లేవు :జూ ఎన్టీఆర్‌

కడప: నాకు రామారావు అంటే అపారమైన గౌరవం నాకు ఎవరితో విభేధాలు లేవు కొడాలి నానీ పార్టీ మారటం వెనక నా హస్తం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. …

తాజావార్తలు