వార్తలు

చిదంబరానికి హైకోర్టులో చుక్కెదురు

చెన్నై : మద్రాస్‌ హైకోర్డులో కేంద్రహోంశాఖ మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. ఎన్నిల అక్రమాల కేసులో తనపై విచారణ నిలిపివేయాలంటూ చిదంబరం వేసిన క్వాట్‌ పిటిషన్‌ను హైకోర్టు గురువారం …

సీఎంతో సబిత భేటీ

హైదరాబాద్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో హోంశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో సీఎంతో ఆమె సుమారు రెండుగంటలపాటు సమావేశమయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి …

శ్రీలక్ష్మి విచారణకు సీబీఐకి అనుమతి

హైదరాబాద్‌్‌ :  ఓబులాపురం మైనింగ్‌ కేసుకు సంబంధించి ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని విచారించేందుకు సీబీఐకి మార్గం సుగమమైంది. శ్రీలక్ష్మీను విచారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం అనుమతి …

గురుకుల విద్యాసంస్థలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

సికింద్రాబాద్‌:సికింద్రబాద్‌లోని రాష్ట్ర గురుకుల సాంఘిక సంక్షెమ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ,బైపీసీ గ్రూపులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయిందని,ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12వ …

‘ఓటుహక్కు ద్వారా రాష్ట్ర భవితవ్యం’అంశంపై మేదావుల చర్చ

హైదరాబాద్‌:ప్రస్తుత రాజకీయ తరుణంలో ఓటుహక్కు ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయి,రాష్ట్ర రాజకీయల భవిష్యత్తు ఏ విదంగా మారనుంది అనే అంశాలపై ‘ఓటుహక్కు ద్వారా రాష్ట్ర …

వసంత్‌నగర్‌లో బీహార్‌ ఉన్నతాదికారుల పర్యటన

కుకట్‌పల్లీ:బీహార్‌లోని భూగర్బ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రలు అవలంబిస్తున్న పద్దతులను స్వయంగా పర్యవేక్షించి జల వనరులను కాపాడేందుకు అక్కడి హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది.ఆంద్రప్రదేశ్‌ అవలంబిస్తున్న …

అనంతపురం రుద్రపేట చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం

అనంతపురం రుద్రపేట చెక్‌ పోస్ట్‌ దగ్గర పోలీసుల తనిఖి 9లక్షల నగదు స్వాదినం

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి

ప్రకాశం జిల్లా ఎల్లంపల్లీ  బియ్యం మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల దాడి 92కిలోల బియ్యం, 20కిలోల ధాన్యం, 44కిలోల నూకలు స్వాదినం

ప్రథానమంత్రితో సమావేశం అయిన చిదంబరం, ప్రణబ్‌

ప్రథానమంత్రితో సమావేశం అయిన చిదంబరం, ప్రణబ్‌

ఈ నెల 9,10న విజయ సాయిరెడ్డిని విచారిస్తామని కోర్టుకు తెలిపిన సీబీఐ

ఈ నెల 9,10న విజయ సాయిరెడ్డిని విచారిస్తామని కోర్టుకు తెలిపిన సీబీఐ