హైదరాబాద్

పార్ధసారథి శిక్ష ఉత్తర్వుల నిలుపుదల

హైదరాబాద్‌: ఫెరా ఉల్లంఘన కేసులో రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారధికి విధించిన శిక్ష ఉత్తర్వులను నాంపెల్లి న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. కేపీఆర్‌ టలిప్రొడక్ట్‌ సంస్థకు డైరెక్టర్‌ హోదాలో …

రామలింగేశ్వరుని సేవలో భన్వర్‌లాల్‌

రంగారెడ్డి/ కీసర: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ కుటుంబసమేతంగా కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామిని సోమవారం దర్వించుకున్నారు. శ్రావణ మాసంలో రెండోవారం స్వామిసన్నిధిలో జరిగే పూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు …

భద్రేశ్వరాలయంలో సామూహిక లింగాభిషేకం

రంగారెడ్డి: తాండూరులోని భావిగీ భద్రేశ్వరాలయంలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో కాశీ పీఠాధిపతి చేత సామూహిక లింగాభిషేకం నిర్వహించారు. కాశీ జగద్గురు శ్రీశ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి చేతలు …

వేతనాలు చెల్లించాలంటూ కార్మికుల ఆందోళన

రంగారెడ్డి: తాండూరు : పంచాయితీ కార్మికులకు చెల్లించే వేతనాలను ప్రతినెల సక్రమంగా చెల్లించాల్సిందిగా కోరుతూ సోమవారం తాండూరు మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు …

విద్యార్థులకు పరీక్షలు

రంగారెడ్డి: పూడూరు మండలంలోని పెద్ద ఉమ్మొన్తల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యరక్ష పథకంలో భాగంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి అవసరమున్న …

పింఛన్లను పునరుద్ధరించాలని వికలాంగుల ఆందోళన

రంగారెడ్డి:తాండూరు: రద్దు చేసిన పింఛన్లను వెంటనే పునరుద్దరించాలని తాండూరు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వికలాంగులు ఆందోళన చేశారు. ఇంతకుముందు అర్హులను ఎంపిక చేసి ఏళ్లుగా పించన్లు చెల్లించి …

ఖమ్మం జిల్లా రోడ్డుప్రమాదం…డీఈ మృతి

ఖమ్మం: జిల్లాలోని తల్లాడ మండలం రంగంబండ వద్ద కారు బోల్తా పడి జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఈ (డివిజనల్‌ ఇంజనీర్‌) రవి మృతిచెందాడు. మృతుడు ఇరిగేషన్‌  డిపార్టుమెంట్‌లో …

ఆరోగ్యశ్రీపై సీఎం కిరణ్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఇక్కడ జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి కొండ్రు మురళితోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వోద్యోగులను నవంబర్‌ …

కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యేకు కోర్టు రిమాండ్‌

హైదరాబాద్‌:గాలి బెయిల్‌ కుంభకోణంలో ఆరోపణలెదుర్కొంటున్న కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యేకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఎమ్మెల్యే  సురేష్‌కుమార్‌ను ఈరోజు ఏసీబీ పోలీసులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా నిందితునికి …

ఎబీఎన్‌-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ప్రజానికానికి క్షమపణ చెప్పాలి:టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌: ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ప్రజానికానికి క్షమపణ చెప్పాలని టీఆర్‌ఎస్‌ నేత వి.ప్రకాశ్‌ అన్నారు. గతంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి తెలంగాణపై చేసిన విషప్రచారాన్ని కేంద్ర హోంశాఖ ఖండించిన నేపథ్యంలో …

తాజావార్తలు