హైదరాబాద్

విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

విశాఖపట్నం: జిల్లాలోని రవికమతం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాల్లో తరలిస్తున్న 1500కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. …

బాక్సింగ్‌ తొలిరౌండ్‌లో విజేందర్‌ విజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌క్‌ భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తొలి విజయం నమోదుచేశాడు. తొలిరౌండ్‌లో 5-4, 4-3, 5-3తేడాతో కజకిస్థాన్‌ బాక్సర్‌ సుజనోప్‌ను విజేందర్‌ ఓడించారు. దీంతో …

ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం కన్నుమూత

చెన్నై: ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం (83) అనారోగ్యంతో కన్నుమూశారు. చైన్నైలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1929 అక్టోబర్‌ …

ఉద్యోగుల, కార్మికుల సంక్షేమానికి కృషి ఆర్టీసి ఎండీ ఎకే ఖాన్‌

చర్చలు సఫలం.. ఎన్‌ఎంయు హైదరాబాద్‌, జూలై 28 : ఆర్టీసి ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఆ సంస్థ ఎండీ ఎకే ఖాన్‌ తెలిపారు. …

రాజకీయ పార్టీ పెట్టను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాహజారే

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీల చేతిలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉండదని ప్రముఖ సంఘసేవా కార్యకర్త అన్నా హజారే అన్నారు. తాను స్వయంగా ఎన్నికలలో పాల్గొనబోవటం లేదని శుద్ధమైన …

ఓయూ జేఏసీ నేతల విస్తృత సమావేశం

సెప్టెంబర్‌ 27న తెలంగాణ కోసం సచివాలయం ముట్టడించాలని పిలుపు హైదరాబాద్‌,జూలై 28 (జనంసాక్షి) :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడో పేడో తేల్చుకోవడానికి ఓయూ జేఏసీ నాయకులు సిద్దమవుతున్నారు. …

ఉప ముఖ్యమంత్రి హామీతో దీక్ష విరమించిన వీహెచ్‌

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : మేథోమథనం సదస్సు త్వరలో నిర్వహిం చనున్న ట్టు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హామీ మేరకు దీక్ష విరమిస్తున్నానని రాజ్యసభ …

లండన్‌ ఒలింపిక్స్‌లో కశ్యప్‌ విజయం

గుత్తాజ్వాల పరాజయం లండన్‌ జూలై 28 (జనంసాక్షి): అట్టహసంగా ప్రారంభమైన లండన్‌ ఎలిపిక్స్‌ క్రీడల్లో శనివారం పలు ఈ వెంట్లలో భారత క్రీడాకారుల్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌ పరుషుల …

శ్రీలంకపై భారత్‌ విజయం

కొలంబో: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌-శ్రీలంకల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో …

భర్తకు నిప్పంటించిన భార్య

తాడేపల్లిగుడెం: భర్తపై కిరోసిన్‌ పోసి హత్యాయత్నం చేసిందనే ఆరోపణలపై తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీసులు శనివారం ఒక మహిళపై కేసు నమోదు చేశారు. మండలంలోని ఆరుగొలను గ్రామానికి చెందిన …

తాజావార్తలు