హైదరాబాద్

ప్రత్యేకాధికారుల పాలన పొడింగింపు

హైదరాబాద్‌: స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ల్లో ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం పాలన వర్గాలు మరో 6 …

నిర్వాసితులకు స్పష్టమైన హమీ ఇవ్వాల్సిందే: గంటా.

విశాఖపట్నం : నిర్వసితులు, స్థానికులకు పరిహరం, ఉపాధి, కాలుష్యం పై స్పష్టమైన హమీ ఇచ్చిన తర్వాతనే ఏ ప్రాజెక్టునైన ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్‌రావు స్పష్టం …

కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణ వ్యతిరేక కమీటి ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

సీతంపేట : కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణ వ్యతిరేక కమీటి ఆధ్వర్యంలో నగరంలోని రామాటాకీస్‌ రోడ్డులోని అంబేంద్కర్‌భవన్‌లో రెండు రోజుల జాతీయ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. ఈ …

తెలుగువారికి 2రాష్ట్రలు ఉంటే తప్పేమి లేదు

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హింది మాట్లాడే వారికి 13రాష్ట్రాలు ఉన్నప్పుడు  తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ఆయన …

పోలవరంపై కాంగ్రెస్‌ మోసగించింది: కడియం శ్రీహరి

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టును 2007లోనే పూర్తి చేస్తామని రైతులను కాంగ్రెస్‌ నమ్మించిందని తెదేపా నేత కడియం శ్రీహరి చెప్పారు. అప్పటినుంచి ఇంతవరకు ఒక్క ఎకరాంకు కూడా నీరు …

ఖైరతాబాద్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఈ రోజు సీఎం కిరణకుమార్‌రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో తిరిగి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఇబ్బందులను అధికారులు …

సీఎం కాన్వాయి వల్ల 45మంది గ్రూప్‌2 విద్యార్థులు పరీక్షకు గైహాజరు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాన్వాయ్‌ కారణంగా సుమారు 45మంది గ్రూప్‌2 పరీక్షకు దూరమయ్యారు. జేఎన్‌టీయూ పరీక్ష కేంద్రానికి వెళుతున్న వీరిని సీఎం కాన్వాయి వస్తుందనే …

తాగునీటి కోసం వెళ్లి విద్యార్థులకు కరెంట్‌ షాక్‌

చిత్తూరు: తాగునీటి కోసం వెళ్లిన పాఠశాల విద్యార్థులు కరెంట్‌షాక్‌కు గురయిన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కొంగారెడ్డిపల్లి పురపాలక పాఠశాల విద్యార్థులు కొందరు తాగునీటి కోసం వెళ్లగా …

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

హంబన్‌టోటా: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ నేడు ప్రారంభమైంది. తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనంతరం పరుగుల వద్ద …

బాలకృష్ణకు బెయిల్‌ నిరాకరణ

డెెహ్రాడూన్‌: బాబా రాందేవ్‌ సహాయకుడు బాలకృష్ణకు సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. నకీలి ధృవపత్రాల కేసులో బాలకృష్ణపై నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ కావటంతో సీబీఐ అధికారులు …

తాజావార్తలు