హైదరాబాద్

డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ పూర్తి

హైదరాబాద్‌: డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో పూర్తియింది. మొత్తం 4,23,085 దరఖాస్తుల  వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ కోసం 65,004, స్కూల్‌ అసిస్టెంట్‌ నాన్‌ …

న్యూజిలాండ్‌లో భూకంపం

వెల్లింగ్‌టస్‌ : న్యూజిలాండ్‌ తూర్పుకోస్తా తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదయింది. అయితే భూకంప ప్రభావంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారమందలేదు.2011 …

పదోపతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. పరీక్షల్లో 53.84 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల …

గ్రూఫ్‌-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌ : గ్రూఫ్‌-2 పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో గ్రూఫ్‌-2 పరీక్ష ప్రారంభం కానుంది. మొత్తం 781 పోస్టులకు గాను 5 లక్షల మంది …

కూలిన పాఠశాల భవనం :తప్పిన ఘోర ప్రమాదం

మెదక్‌ : మెదక్‌ జిల్లా మనూర్‌ ప్రభుత్వ పాటశాల భవనం కూలింది. ఈ సమాయంలో విద్యార్థులు ప్రార్థన చేస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరుగక …

ఇంకా విడుదల కాని పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు

హైదరాబాద్‌: పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. మంత్రి పార్థసారిధి ఫలితాలను విడుదల చేయాల్సివుంది. అయితే ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దీంతో ఫలితాల …

నల్గొండలో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

నల్గొండ: నల్గొండ జిల్లాలో మూసీ నదికి భారీగా వరదనీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి, బీబీనగర్‌ మండలాల్లో నది ప్రవాహం పెరిగి వంతెనల పై నుంచి ప్రవహిస్తోంది. …

మణికొండ అపార్ట్‌మెంట్లలో వరదనీరు

మణికొండ: హైదరాబాద్‌ నగరంలో కురిసిన భారీ వర్షానికి మణికొండ, పుష్పాలగూడల్లోని పలు అపార్ట్‌మెంట్లలో వరదనీరు చేరింది. సెల్లార్లలో పార్క్‌ చేసిన వాహనాలు నీటిలో మునిగాయి. ఈ ప్రాంతాన్ని …

హైదరాబాద్‌లో 11.4సెంమీ.వర్షపాతం

హైదరాబాద్‌: రాష్ట్రరాజధానిలో 11.4శాతం వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఈనెల 23వరకు తెలంగాణ, కోస్తా జిల్లాలో వర్షాలు …

గాలి బెయిల్‌ కేసులో మరో నిందితుడు అరెస్టు

తిరుపతి: గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారినికి సంబంధించిన మరో నిందితుడ్ని ఏసీబీ అరెస్టు చేసింది. గాలి జనార్థన్‌రెడ్డికి సమీప బంధువు అయిన దశరధరామిరెడ్డిఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించినట్లు …

తాజావార్తలు