హైదరాబాద్

ఆర్టీసీ కార్మికులకు జిల్లా కేంద్రంలోనే వైద్య సౌకర్యం

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు ఆయా జిల్లా కేంద్రాల్లోనే వైద్య సౌకర్యం అందించేందుకు యాజమాన్యం అంగీకరించిందని కార్మికుల సంఘం ఎన్‌.ఎం.యూ ఆధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. ఆయా జిల్లా కేంద్రాల్లోని …

శ్రీలంక విజయలక్ష్యం 315

హంబస్‌టోటా: శ్రీలకంతో జరుగుతున్న వన్డే సిరీస్‌ తొలిమ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు …

జగన్‌ దాగుడు మూతలు బట్టయలు: యనమల

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికతో సోనియా, జగ్‌ల దాగుడుమూతలాట బట్టబయలైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రపతి పదవికి రాజకీయాలతో సంబంధం లేదని, ప్రణబ్‌ రాజీనామా …

మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షానికి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని భాజపా సీనియర్‌నేత దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. నాళాలపై అక్రమ నిర్మాణాలు కట్టడం వల్లే …

బోయలను ఎస్టీలో చేర్చే వరకూ పోరాటం: చంద్రబాబు

హైదరాబాద్‌: వాల్మీక బోయలను ఎస్టీలో చేర్చే వరకూ పోరాటం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతపురం, ఖమ్మం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్‌, …

23న ఫ్యాప్సీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రధానం

హైదరాబాద్‌: పారిశ్రామిక రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చేఫ్యాప్సీ ఎక్సలెన్స్‌ అవార్డులను హైదరాబాద్‌లో ప్రకటించారు. 21 విభాగాలకు సంబంధించి ఈ ఏడాది 18 విభాగాల్లో …

జూనియర్‌ ట్రైనీ అభ్యర్థులకు మరో అవకాశం

ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారంలో రేపు నిర్వహించనున్న జూనియర్‌ ట్రైనీ రాత పరీక్షకు హాల్‌ టిక్కెట్లు అందని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు కర్మాగార అధికారులు తమ …

ధర్మాన కమిటీ ప్రాథమిక నివేదిక వాయిదా

హైదరాబాద్‌: ధర్మాన కమిటీ ప్రాథమిక నివేదిక సమర్పణ వాయిదా పడింది. శనివారం సాయంత్రం ప్రాథమిక ఆంశాలతో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీ తొలుత నిర్ణయించింది. కానీ …

కోహ్లి శతకం

హంబస్‌టోటా: భారత్‌- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ బ్యాట్స్‌ను విరాట్‌ కోహ్లి శతకం పూర్తి చేశారు. 106 బంతుల్లో తొమ్మిది ఫోర్ల …

ఆటోను ఢీకొన్న వ్యాను

హైదరాబాద్‌: మీర్‌పేట ధాతునగర్‌లో పాఠశాల విద్యార్థులతో వెళుతున్న ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులంతా స్పార్క్‌ స్కూల్‌కు …

తాజావార్తలు