హైదరాబాద్

సిరిసిల్ల బంద్‌కు తెరాస పిలుపు

కరీంనగర్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌ విజయమ్మ పర్యటనను నిరసిస్తూ ఎల్లుండి సిరిసిల్ల బంద్‌కు తెరాస పిలుపునిచ్చింది. విజయమ్మ పర్యటనకు నిరసనగా తెలంగాణ జిల్లాల్లో ఈరోజు నిరసన …

కలుషిత ఆహారం పెడితే కఠిన చర్యలు: సీఎం

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీలో కలుషిత ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల తరచూ కలుషిత ఆహారం …

సహాయక చర్యలపై అధికారుల సమీక్ష

హైదరాబాద్‌: జంట నగరాల పరిధిలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై రెవెన్యూ, పురపాలక శాఖలు సమీక్ష నిర్వహించాయి. వర్షాల కారణంగా 3,600 కుటుంబాలపై ప్రభావం …

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: రాగల 24గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో ఓ మోస్తరు నుంచిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన …

జీన్స్‌ ధరించిందని చెల్లెల్ని హత్య

లాహోర్‌: మగవారు ధరించే జీన్స్‌ దుస్తులు ధరించిందంటూ తోబుట్టువునే కడతేర్చాడు పాకిస్థాన్‌కు చెందిన ఓ రక్షక భటుడు. శుక్రవారం లాహోర్‌లో జరిగిన ఈ ఘటనను అధికారులు శనివారం …

ప్రశాతంగా గ్రూప్‌-2 మొదటిరోజు పరీక్ష

హైదరాబాద్‌: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-2 మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మిగిలిన రెండు పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. మొదటి రోజు పరీక్షకు …

పసికందు అమ్మకానికి యత్నం

మహబూబ్‌నగర్‌: స్థానిక న్యూట్‌న్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శిశువును విక్రయించేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో పసికందును పోలీస్‌స్టేషన్‌కు తరలించి …

మరో 36 గంటలు వర్షాలు : జీహెచ్‌ఎంసీ కమీషనర్‌

మైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 36 గంటల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జంట నగరాల్లోని అధికార్లందరు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు సూచించారు. …

నౌకదళంలో చేరిన ఐఎన్‌ఎన్‌ సహ్యద్రి

మంబాయి: దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్‌ యుద్ధనౌక యుద్ధనౌక ఐఎన్‌ఎన్‌ సహ్యాద్రి..నౌకదళంలో చేరింది. దీతో మన జలాంతర్గామి విధ్వంసక పోరాట సామర్థ్యం మరింత పెరిగింది. శనివారం ఇక్కడ …

ఉపరాష్ట్రపతి పోరులో అన్సారీ, జశ్వంత్‌ ముఖాముఖి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ముఖాముఖి పోరు జరుగనుంది. శనివారం చేపట్టిన నామినేషన్ల పరిశీలన యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీ, ఎన్డీయే అభ్యర్థి జశ్వంత్‌ …

తాజావార్తలు