హైదరాబాద్

రూ. 3 కోట్లతో ఉడాయించిన మహిళ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ శ్రీకృష్ణనగర్‌లో మహిళ రూ. 3 కోట్లతో ఉడాయించింది. ధనలక్ష్మి ఇంటీరియల్‌ నిర్వాహకురాలు ధనలక్ష్మి లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ. 3 కోట్లు ఎగ్గొట్టి పరారయ్యారు. దీంతో  …

మధ్యాహ్న భోజనం తిని విద్యార్థుల అస్వస్థత

సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం గొంది ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బల్లిపడిన ఆహారం తినడమే దీనికి …

గాలి బెయిల్‌ కేసులో నిందితులకు కస్టడీ

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో నిందితులు మాజీ జడ్జి లక్ష్మీ నరసింహారావు, సూర్యప్రకాష్‌బాబులను నాలుగు రోజుల ఏసీబీ కస్టడీకి అనుమతి మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు …

టాస్‌ గెలిచిన భారత్‌

హంబస్‌టోటా: భారత్‌- శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ నేడు ప్రారంభమైంది. తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

విజయమ్మ దీక్షను అడ్డుకోవాలి: కోదండరాం

ఖమ్మం: తెలంగాణాపై స్పష్టత ఇవ్వకుండా వైకాపా నేత విజయమ్మ సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతుగా దీక్ష చేపట్టారాదని తెలంగాణ ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణకు …

రాజధానిలో ఇందిరమ్మబాట

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ రోజు శేరిలింగంపల్లిలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన రాజీవ్‌ ఆవాస్‌ …

రాష్ట్రంలో 223 మి.మీ వర్షపాతం నమోదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ రోజు వరకు 223 మి.మీ వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ శాఖ డి.డి. రత్నకుమార్‌ తెలిపారు. కోస్తాంధ్రలో సగటు కంటే 12 శాతం, …

విమాన సర్వీసుల నిలిపివేత

హైదరాబాద్‌: నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో హైదరాబాద్‌- విశాఖ, విశాఖ-హైదరాబాద్‌ – ఢిల్లీ సర్వీసులను నిలిపివేశారు. తిరుపతి – రాజమండ్రి- హైదరాబాద్‌ …

వైద్యావిదానంలో మార్పులు :ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధానంలో మార్పులు తీసుకువస్తున్నట్లు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో ట్రామ్‌కేర్‌ విభాగన్ని …

భారీ వర్షాలకు నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్తత్పికి అంతరాయం ఏర్పడింది. వర్షాలు కారణంగా మణుగూరు, కొత్తగూడెం. ఇల్లందులోని ఓపెన్‌ …

తాజావార్తలు