kamareddy\

దళిత యువకుని దారుణ హత్య

మంథని, (జనంసాక్షి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం ఉదయం మంథని …

కంఠరెడ్డి తిరుపతి రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు.

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మే 10 (జనం సాక్షి )ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో బీఆర్ఎస్ నాయకుల అర్చనలు.కంఠరెడ్డి తిరుపతిరెడ్డి దంపతులకు శుభాకాంక్షలు.మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ …

వైభవంగా గరుడ స్తంభ ప్రతిష్టాపన – 5 వేల మందికి అన్నదానం

మాడుగులపల్లి, మే 10 (జనం సాక్షి):నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల పరిధిలోని కుక్కడం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ …

జనగణన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి: ఎంపిడిఓ విజయ్ కుమార్

జడ్చర్ల, మే 10 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన – 2027 ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని …

కంఠరెడ్డి తిరుపతి రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మే 10 (జనం సాక్షి )ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో బీఆర్ఎస్ నాయకుల అర్చనలు..కంఠరెడ్డి తిరుపతిరెడ్డి దంపతులకు శుభాకాంక్షలు.మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ …

ప్రజల సమయానికి విలువ లేదా..?

మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని రోడ్లు & భవనాల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం వద్ద అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాయంత్రం …

విద్యుత్ వైర్లు తగిలి రెండు పాడి గేదలు మృతి

కనగల్లు, మే 8 (జనం సాక్షి) : మండలంలోని పర్వతగిరి గ్రామ సమీపంలో ఉన్న కాలువలో 33/11 కె.వి విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. కాలువలో దట్టమైన జమ్మి …

స్వీయ గణనకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం.

నల్లగొండ ప్రతినిధి,మే 08,(జనం సాక్షి):2027 జనగణన లో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి …

స్వీయ గణనకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం

నల్లగొండ ప్రతినిధి,మే 08,(జనం సాక్షి):2027 జనగణన లో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి …

మోదీ సభ విజయవంతానికి రామంతాపూర్‌లో బీజేపీ విస్తృత ప్రచారం

ఉప్పల్, మే 8 (జనం సాక్షి):మే 10, 2026న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ రామంతాపూర్ …