జిల్లా వార్తలు

దంచికొడుతున్న ఎండలు..

ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు, ఈ జాగ్రత్తలు తీసుకోండి..! హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు …

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయంగా న్యాయం జరగటం లేదు :టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌

పార్టీ నియమాలు పాటించని వారిపై చర్యలు త‌ప్ప‌వు హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో ఎంతటివారైనా పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని, పార్టీ నియమాలు పాటించని వారిపై చర్యలు ఉంటాయని టీపీసీసీ …

గొంగడి త్రిషకు తెలంగాణ సర్కారు భారీ నజరానా

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని భారత మహిళా క్రికెటర్‌ గొంగడి త్రిష (Gongadi Trisha) మర్యాదపూర్వకంగా కలిశారు. ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ …

నోటికి నల్లగుడ్డలతో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన

రాజోలి (జనంసాక్షి) : ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి రెండువారాలకు చేరింది. 14 రోజులుగా వివిధ …

ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్‌ కన్నుమూత

బిలియనీర్‌, పద్మవిభూషణ్‌ గ్రహీత, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్‌ (88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్‌ ఫౌండేషన్‌ ట్విట్టర్ ఎక్స్‌లో ప్రకటించింది. ఆయన …

భారతదేశంలో ఆధార్ కార్డు జారీ చేయని ఏకైక రాష్ట్రం ఏంటో తెలుసా..

భారతదేశంలో పౌరులకు ఆధార్ కార్డు జారీ చేయబడని ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్. ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డు జారీ చేయకపోవడానికి …

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఈనెల నుంచే బియ్యం పంపిణీ.. కోటా బియ్యం కేటాయింపు..!!

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల …

 14-16 వయసు పిల్లల్లో 34 శాతం మందికి సొంత స్మార్ట్‌ఫోన్‌ ఉందన్న అసర్ రిపోర్ట్

*8వ తరగతి చదివే విద్యార్థులు 2వ తరగతి పాఠం చదవలేకతున్నారు’ * ప్రభుత్వ బడులపై సర్వేలో విస్తుపోయే నిజాలు..! * రాష్ట్రంలో పరిస్థితులపై అసర్‌ సర్వే * …

రాష్ట్రంలో కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు!

AP : ఉన్నత విద్యామండలికి ఉన్న కొన్ని అధికారాలు తగ్గించి.. కొత్తగా ఉన్నత విద్య కమిషనరేట్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఉన్నత విద్యామండలి, …

తిరుపతి రింగ్ రోడ్డుపై ఘోరం…

తిరుపతి జిల్లా నాయుడుపేటవద్ద నాయుడుపేట నుండి తిరుపతికి ఇటీవల కొత్తగా నిర్మించిన.. రింగ్ రోడ్డుపై.. నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… నాయుడుపేట రాజగోపాల్ పురానికి …