జిల్లా వార్తలు

ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి

ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి సర్పంచ్ పోటీలో తిరుపతి: రాయికల్ (జనం సాక్షి ): రాయికల్ మండలం దావన్ పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు …

డబ్ల్యూపీఎల్ వేలంలో శిఖా పాండే భారీ ధర

డబ్ల్యూపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని విధంగా శిఖా పాండే భారీ ధర పలికింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ప్రైజ్‌ పట్టేసిన భారత క్రికెటర్ ఆమెనే. ఈ …

మాజీ మావోయిస్టు బిఆర్ఎస్ నేత సిద్ధన్నహత్య రాజన్నసిరిసిల్ల జిల్లాలో కలకలం.

ఇంటర్వ్యూ ప్రాణాల మీదకు తెచ్చిందా..? జగిత్యాల పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు.?   రాజన్న సిరిసిల్ల బ్యూరో, నవంబర్ 28, (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ …

స్ఫూర్తిదాయకంగా “దీక్ష దివాస్”

బి. వినోద్ కుమార్ మాజీ ఎం.పీ. అంబేద్కర్ చౌక్ వద్ద స్థల పరిశీలన. రాజన్న సిరిసిల్ల (జనంసాక్షి): నవంబర్ 29 దీక్ష దివాస్ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తామని …

ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన

హైదరాబాద్ (జనంసాక్షి) : ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన – 2027 పూర్తి చేయాలనీ రాష్ట్ర జనగణన సంచాలకురాలు భారతి హోలికేరి అధికారులకు సూచించారు. …

ఎన్నికల పనులలో మండల పరిషత్ సిబ్బంది

వేములవాడ రూరల్,(జనంసాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణ కోసం అవసరమయ్యే ఏర్పాట్లను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా …

ఈ నెల 30న అఖిలపక్ష భేటీ

ఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మొత్తం 19వ తేదీ …

నగరంలో విలువైన భూములు హాంఫట్‌

` 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్‌ పాలసీ ` రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్న సిఎం రేవంత్‌ ` రాత్రికి రాత్రే బిలియనీర్‌ కావాలన్న …

హైదరాబాద్‌ కార్పొరేటర్లకు శుభవార్త

` ప్రతి డివిజన్‌ కు రూ.2 కోట్ల అభివృద్ధి నిధులు ` జిహెచ్‌ఎంసి జనరల్‌ బాడీ తీర్మానం హైదరాబాద్‌(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు అభివృద్ధి చెందిన పౌర వసతులను …

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు తుదిమెరుగులు

` విభాగాల వారీగా సీఎం సమావేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):డిసెంబర్‌ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ …