జిల్లా వార్తలు

రాష్ట్రపతి విదేశీ పర్యటనల సమాచారాన్ని బహిర్గతం చేయలేం

న్యూఢిల్లీ: విదేశీ పర్యలనలు, ఇతరత్రా ప్రయాణాల ఖరారు కోసం రాష్ట్రపతి ఇచ్చిన సమాచారాన్ని, ఈ పర్యటనల వివరాలను బహిర్గతం చేయలేమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రపతి …

బీహర్‌లో బస్సు ప్రమాదం: 30 మంది మృతి

బీహర్‌: నేపాల్‌ సరిహద్దులోని రామ్‌నగర్‌ వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. …

ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌పై ఈ వారంలో నిర్ణయం: అజయ్‌జైన్‌

హైదరాబాద్‌: కళాశాల ఫీజుల నియంత్రణ కమిటీ చర్చలు తుదిదశలో ఉన్నాయని పూర్తయిన వెటనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీలను వెల్లడిస్తామని సాంకేతిక విధ్యాశాఖ కమిషనర్‌ లజయ్‌జైన్‌ తెలిపారు. …

మంత్రి ధర్మాన ఇంటిని ముట్టడించిన కార్మికులు

శ్రీకాకుళం: ఫైడిభీమవరం ఆంధ్రాఆర్గానిక్స్‌ పరిశ్రమ యాజయాన్యం తీరుకు నిరసనగా కార్మికులు సీఐటీయూ అధ్వర్యంలో ఆర్‌.అండ్‌.బి మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఇంటిని ముట్టడించారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న పరిశ్రమ …

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

నిజామాబాద్‌: జిల్లాలోని అడ్లూరి ఎల్లారెడ్డి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఘౌరరోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరికి వైద్యం అందక పోవడంతో …

ఐఏఎన్‌లను కాల్చిపారేయాలన్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ వివరణ

హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారులను కాల్చిపారేయాలన్న వ్యాఖ్యలు వివాదాస్సదం కావడంతో మంత్రి టీజీ వెంకటేష్‌ వాటికి వివరణ ఇచ్చారు. పనిచేయని రాజకీయ నేతలు, అధికారులను కాల్చివేసేలా చట్టసవరణ చేయాలని …

డిసెంబరు 4న పార్టీపేరు, విధానాలు ప్రకటిస్తా: మందకృష్ణ

కర్నూలు: సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల స్థాయిలో పూర్తి చేసుకుని లక్షలాదిమంది సమక్షంలో డిసెంబరు 4న పార్టీపేరు, విధి విధానాలు ప్రకటిస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ …

అదనపు గ్యాస్‌, విద్యుత్తు కోసం కేంద్రాన్ని కోరతాం: పొన్నాల

హైదరాబాద్‌: రాష్ట్రానికి అదనంగా గ్యాస్‌, విద్యుత్తు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఐటీ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. మంగళవారం కేంద్ర మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే …

ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి

హైదరాబాద్‌: నగర శివారులోని గండిపేట చెరువుతో ఈత వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. చెరువులో మునిగిపొతున్న మరొకరిని అక్కడే ఉన్న కొందరు రక్షించారు. మృతుల్లో ఇద్దరు …

ఇంజనీరింగ్‌ కౌన్సెతింగ్‌ తేదీపై రెండు రోజుల్లో నిర్ణయం, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్‌.ఆర్‌.ఐ మేడి ఉమారాణి రచించిన తరతరాల స్త్రీ పున్తక …