జిల్లా వార్తలు

గల్లంతైన ఇద్దరు ఎంటెక్‌ విద్యార్థుల మృతదేహాలను వెలికితీత

హైదరాబాద్‌: గండిపేట చెరువులో ఆదివారం గల్లంతైన ఇద్దరు ఎంటెక్‌ విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. బండ్లగూడలోని షాదన్‌ కళాశాలలో ఎంటెక్‌ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మహ్మద్‌ అబ్దుల్‌హై(24), మహ్మాద్‌ …

అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

కాకినాడ: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమారరెడ్డి ముడో రోజు కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో చర్చిస్తున్నారు. ఈ భేటీలో సీఎంతోపాటు కలెక్టర్‌, …

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. మొత్తం 500 క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. అయితే నీటి …

కాకినాడలో పర్యటిస్తున్న సీఎం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమారరెడ్డి ఈ రోజు కాకినాడలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి పళ్లంరాజు స్వగృహంలో ఉదయం సీఎం అల్పాహార విందుకు హాజరయ్యారు. …

ఉప రాష్ట్రపతి అభ్యర్థిని నేడు ఖరారు చేయనున్న ఎన్డీఏ

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖారారు చేసేందకు ఈ రోజు ఎన్టీఏ నేతలు ఢిల్లీలో భేటీ అవుతున్నారు. పోటీ విషయంలో తర్జనభర్జన పడిన భాజపా నేతలు నిన్న …

మొదటి సారిగా మొబైల్‌ బుక్‌ కీపింగ్‌

ఖమ్మం, జూలై 15 : రాష్ట్రంలో ఇందిర క్రాంతి పథకంలో ఎలక్ట్రానిక్‌ మొబైల్‌ బుక్‌కీపింగ్‌ ప్రవేశప్టెటడం దేశంలోనే మొట్టమొ దటిసారి అని షర్ఫ్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ను …

డిగ్డోల్‌ వద్ద లోయలో పడ్డ బస్సు

14మంది అమరనాధ యాత్రీకులు మృతి మరో 30మందికి గాయాలు శ్రీనగర్‌, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): జమ్మూ-కాశ్మీర్‌ రహదారి పక్కన డిగ్డోల్‌ సమీపంలోని లోయలో బస్సు పడిన దుర్ఘటనలో …

ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశ ఫలితాలు వెల్లడి

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు గచ్చిబౌలిలో విడుదల చేశారు. ఆయన …

21న నివేదిక : పితాని

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : మంత్రుల కమిటీ మధ్యంతర నివేదికను ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు ఇవ్వనున్నట్టు …

చంపుతామనడం మా వద్ద మామూలు మాటే

వివరణలో సీమ సంస్కృతిని చాటిన టీజీ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): ఐఏఎస్‌ అధికారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి వెంకటేశ్‌ వివరణ ఇచ్చుకున్నారు. చంపుతామనడం మా …