జిల్లా వార్తలు

ప్రశాతంగా ముగిసిన డైట్‌ సెట్‌

హైదరాబాద్‌: డైట్‌ సెట్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 3,18,991 మంది హజరుకాల్సి ఉండగా 39,924మంది గైర్హాజరయ్యారు. మొత్తం 87.5శాతం హజరు నమోదైనట్లు కన్వీనరు …

రాష్ట్ర పండుగగా బోనాల జతర: మంత్రి రామచంద్రయ్య

హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరిగే బోనాల జాతర తప్పకుండా రాష్ట్ర పండుగగానే జరుగుతుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. లాల్‌ధర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల …

104 ఉద్యోగులను క్రమబద్దీకరించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ వైఫల్యం వల్లే 104, 108 పథకాలు నీరుగారాయని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ప్రజలకు సంజీవని లాంటి ఈసెవలను గాలికి వదిలేసిన ప్రభుత్వం. అవినీతి …

జనాలు లేని ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట జనాలు లేని బాటగానే ఉందని తెదేపా నేత ఎర్రన్నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టభవన్‌లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై …

157 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

తిరుమల: శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఆటబీశాఖ, పోలీసు అధికారులు అరెస్టు చేశారు. భారీగా స్మగ్లింగ్‌ జరుగుతుందన్న సమాచారం తెలియటంతో రెండు శాఖల అధికారులూ సంయుక్తంగా …

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం

హైదరాబాద్‌:ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఎస్‌.ఆర్‌.ఐ మేడి ఉమారాణి రచించిన ‘తరతరాల స్త్రీ పుస్తక ఆవిష్కరణ …

జూలై 23న సిరిసిల్లలో విజయమ్మ బరోసా యాత్ర

కరీంనగర్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో బరోసా యాత్ర చేపట్టనున్నట్లు అ పార్టీ నాయకులు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ చేనేత …

లాల్‌ ధర్వాజ మహంకాళి జాతరను రాష్ట్ర పండగగా గుర్తిస్తాం

హైదరాబాద్‌: రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య ఈ రోజు లాల్‌ధర్వాజ సింహవాహిని మహంకాళి బోనాలకు వచ్చిన ఆయన అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. వచ్చే ఏడాది …

బీహర్‌లో బస్సు ప్రమాదం

బీహర్‌:నేపాల్‌ సరిహద్దులోని రామ్‌నగర్‌ వద్ద బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో 30మందికి పైగా మృతి చెందారు.మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.మృతులను ఉత్తరప్రదేశ్‌ వాసులుగా గుర్తించారున వీరంతా …

చంపుతామనడం మాప్రాంతంలో సాధారణమే:టీజీ

హైదరాబాద్‌:ఐఏఎస్‌ అధికారులపై చేసిన వివాదస్పర వ్యాఖ్యలపై మంత్రి టీజీ వెంకట్‌శ్‌ వివరణ ఇచ్చుకున్నారు.చంపుతామనడం మా ప్రాంతంలో సాదారణవేనని స్పష్టం చేశారు.రైతుల సమస్యలపై అదిరారులు పట్టించుకోకపోవడంతో తాను ఆ …