జిల్లా వార్తలు

రైతులపై కెసులు పెట్టవద్దు:సీఎం

తూర్పుగోదావరి:రైతులు తీసుకున్న పంటరుణాలపై వడ్డీ మాఫీ చేశామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న ఆయన మాట్టాడుతూ రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని …

భారత్‌ కఠినమైన ఆర్ధిక సంస్కరణలు అమలుచేయాలి:ఒబామా

వాషింగ్టన్‌:రిటైల్‌లాంటి చాలా రంగాల్లో భారత్‌ విదేశీ పెట్టబడులను నిరోదించిన నేపథ్యంలో కఠినమైన ఆర్థిక సంస్కరణలు అమలుచేయకతప్పదని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు.పీటీఐ వార్తాసంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత …

విద్యుత్తు శాఖ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌:ఢిల్లీలో విద్యుత్తు శాఖ మంత్రుల సమావేశం నెల 17న జరుగుతుందని మంత్రి పొన్నాలలక్ష్మయ్య తెలిపారు.రాష్ట్రానికి అదనపు గ్యాస్‌,విద్యుత్తు ఇవ్వాల్సిందిగా అక్కడి సమావేశంలో కేంద్రాన్ని కోరతామని మంత్రి చెప్పారు.

రాజ్యాంగ సవరణ చేయాలని మాత్రమే అన్నాను:టీజీ

హైదరాబాద్‌:రాజ్యాంగ సవరణ చేయాలని మాత్రమే తాను అన్నానని మంత్రి టీజీ వెంకటేష్‌ వివరణ ఇచ్చారు.ఆయనిక్కడ మాట్లాడుతూ కొందరు.ఐఏఎస్‌ అధికారుల వ్వవహర శైలిలో విసిగిపోయే ఇలాంటి వ్యాఖ్యలు చేశానన్నారు.రైతులు …

చేనేతకార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి

అమలాపురం:జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బండారులంక అమలాపురం,బట్నవల్లి ప్రాంతాల్లో పర్యటించారు.బండారులంకలో చేనేతకార్మికుల కుటుంబాలను పరామర్శించి,స్థానిక పరిస్థితులను చేనేత కార్మికును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ బాట …

మహబూబ్‌నగర్‌లో రూ.260 కోట్లతో నమూనా పాఠశాలలు

బాలానగర్‌:మాద్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారది మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ పర్యటించారు.ఈ సందర్భంగా మండలం కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రూ.260 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు.ఈ పాఠశాలల్లో …

తూర్పు నౌకాదళంలో ఉద్యోగి ఆత్మహత్య

విశాఖపట్నం:తూర్పు నౌకదళనికి చెందిన ఒక ఉద్యోగి ఆత్మహత్య పాల్పడ్డాడు.ఐఎస్‌ఎస్‌ పుత్రి నౌకలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న రోహిత్‌కుమార్‌ సొంత రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడు రోహిత్‌కుమార్‌ స్వస్థలం డెహ్రాడూన్‌ మృత …

ఘనంగా నమ్‌ ఉరత సింతనాయి స్వచ్ఛంద సంస్థ 11వ వార్షికోత్సవం

హైదరాబాద్‌:తమిళనాడుకు చెందిన నమ్‌ ఉరత సింతనాయి స్వచ్చంద సంస్థ 11వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్విహించారు.రవీంద్రభారతి మినీ హాలులో జరిగిన ఈ కార్యక్రమానకి కళాకారులు,సినీ ప్రముఖులు హజరయ్యారు.సమాజంలో …

ఏపీ జెన్‌కో ఉద్యోగాల కోసం నకిలీలు

ఖమ్మం:  ఏపీ జెన్‌కో ఉద్యోగాల్లో చేరెందుకు భారీగా నకిలీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు దారుల్లో 350 మంది నకిలీ ఐఐటీ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  …

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి గోపాలకృష్ణ నిరాకరణ

న్యూఢిల్లీ:ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానకి పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ నిరాకరించారు.అభ్యర్థిత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి వెనక్కి తగ్గడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.ఉపరాష్ట్రపతి …