జిల్లా వార్తలు

నేటి నుంచి రైల్వే మార్గానికి మరమ్మతులు

సికింద్రాబాద్‌:ఘట్‌కేసర్‌-బీబీనగర్‌ మార్గంలో రైల్వే మార్గంలో మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి మంగళ,శుక్రవారాల్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ద.మ.రైల్వే సీపీఆర్వో …

అధికారులతో మంత్రుల సమీక్ష

వరంగల్‌: వివిధ ప్రభుత్వం శాఖ అధికారులతో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజుసారయ్య కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యసదుపాయాలపై  అధికారులతో చర్చించారు. ఈ …

జగన్‌ను విచారించనున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌:అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ఎస్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం విచారించనున్నరు.పీఎంఎల్‌ చట్టం కింద జగన్‌ను విచారించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఈడీ అధికారులు సీబఐ …

అగ్ని-1క్షిపణి పరీక్ష విజయవంతం

బాలాసోర్‌: 700 కి.మీ పరిధీలోని లక్ష్యాలను చేధించే అగ్ని-1క్షిపణి ప్రయోగాన్ని బడిశాలో వీలర్‌ దీవిలోని ఇంటిగ్రేటెడ్‌ టెన్ట్‌ రేంజి నుంచి విజయవంతంగా పరీక్షించారు.1000కిలోల పేలుడు పధార్థాలను మోసుకెళ్లే …

పారిశ్రామిక సంఘాలతో నేడు సీపీడీసీఎల్‌ భేటీ

హైదరాబాద్‌: పారిశ్రమిక రంగానికి విద్యుత్‌ కోతలను  అధిగమించే విషయమై విద్యుత్‌ పంపిణీ సంస్థ సీపీడీసీఎల్‌ నేడు పారిశ్రామిక సంఘాలతో కానుంది. గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాకాలంలో  ఎక్కువ …

నేటి నుంచి ఏఐఈఈఈ మూడోరౌండ్‌ ప్రవేశాల నివేదన

వరంగల్‌:ఏఐఈఈఈ కౌన్సెలింగ్‌లో బాగంగా మూడోరౌండ్‌లో సీట్లు లభించిన వారికి శుక్రవారం నుంచి వరంగల్‌ నిట్‌లో ప్రవేశాల నివేదన ప్రారంభమవుతుంది.ఇప్పటివరకు రెండు రౌండ్‌లలో సీట్లు లభించిన విద్యార్థులు పత్రాలు …

రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఓటు వేయాలి

హైదరాబాద్‌:రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా ఓటు వేయాలని తెరాస రాజకీయ ఐకాస బహిరంగ లేఖ రాసింది.ఈమేరకు ఎంపీలకు,ఎంఎల్‌ఏలకు వాటిని పంపింది.తెలంగాణ విషయంలో ఇచ్చిన ఎన్నికల హమీని కాంగ్రెస్‌ …

జర్దారీపై కేసులను తిరిగి విచారించాలి:సుప్రీం

పాకిస్థాన్‌   మాజీ ప్రధాని జరారీపై ఉన్న అవినీతి కేసులను తిరిగి విచారించాలని ఆదేశ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.జర్ధారీ కేసు విషయంలో స్విస్‌ అదికారులను సంప్రదించాలని ప్రభుత్వానికి …

చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఈడీ బృందం

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్ట్తన వైకాపా అధ్యక్షుడు జగన్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఫెమా, మనీల్యాండరింగ్‌ చట్టాల కింద ఉదయం 10 …

వసతి గృహలకు తక్షణమే నిధుల విడుదల

హైదరాబాద్‌:దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఆశ్రమ వళాశాలలు,పాఠశాలలు,వసతి గృహలకు తక్షణమే నిదులు విడుదల చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి,బాలరాజు అధికారులను ఆదేశించారు.భద్రాచలం ఆశ్రమ కళాశాల,పాఠశాలలకు వెంటనే సౌకర్యాలు …