జిల్లా వార్తలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి:తిరుమలలో భుక్తల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం ఉదయం భక్తులు 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4గంటల సమయం పడుతోంది.
రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి
విశాఖ:చోడవరం మండలం అద్దూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో ద్దిచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జడీమెట్ల కార్మోల్డ్ డ్రగ్స్ పరిశ్రమలో ప్రమాదం
హైదరాబాద్: జడీమెట్ల కార్మోల్డ్ డ్రగ్స్ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో ప్రమాదవశాత్తు డ్రయ్యర్ పేలి ముగ్గురు కార్మికులను తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
- పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి
- విశాఖ రైలు ప్రయాణం ఇక నాలుగు గంటలే
- అనుమానాస్పద స్థితిలో కోతుల మృతి
- గుస్సాడీ నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు ఇక లేరు
- చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి
- పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం
- మా బాధలను అర్ధం చేసుకోండి
- పేదల భూములపై కాంగ్రెస్ కుట్ర
- మూడో రోజుకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
- పీలేరు వద్ద రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
- మరిన్ని వార్తలు