జిల్లా వార్తలు

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ధర్మపురి,కరీంనగర్‌:గోదావరి నది తీరం నుంచి రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ధర్మపురి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నందకు యజమానులపై కేసులు నమోదు చేసి …

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి:తిరుమలలో భుక్తల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం ఉదయం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4గంటల సమయం పడుతోంది.

కోర్టులో హాజరైన: మాజీ జడ్డి పట్టాభి రామారావు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ డీల్‌ కేసులో అరెస్టెన జడ్డి పట్టాభి రామారావును ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గాలి బెయిల్‌ డీల్‌ విషయంలో నాంపెల్లి కోర్టు …

విద్యుదాఘూతంతో సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

కమాన్‌పూర్‌:కమాన్‌పూర్‌ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ నరేష్‌ ప్రమాదవశాత్తు విద్యుదాఘూతానికి గురై మృతి చెందాడు.ఢిల్లీలో సీఐఎన్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరేష్‌ రాష్ట్రంలో ఎస్సై పోస్టుకు …

రేపు ఇందిరమ్మ బాటను ప్రారంభించనున్న సీఎం

కాకినాడ: సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఇందు కోసం సీఎం రేపటి నుంచి మూడు …

సైకో కోసం కొనసాగుతున్న గాలింపు

విజయవాడ:పోలీసులకు చిక్కినట్టే చిక్కి పారిపోయిన సైకో రాచకుంట సాంబశివరావు కోసం రెండోరోజూ గాలింపు చర్యలు కొనసాగుతాన్నాయి.కొండపల్లి ఖిల్లా నుంచి తప్పించుకోకుండా ఆరు చెక్‌పొస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు …

జ్యోతినగర్‌ రామాలయంలో చోరీ

కరీంనగర్‌: జ్యోతినగర్‌ గ్రామంలోని రామాలయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగలు అమ్మవాని నగలు దోచుకెళ్లారు. హుండీని కూడా ఎత్తుకెళ్లారు. …

విద్యుత్‌ శాఖ ఏఈ ఇంట్లో చోరీ

మొగల్తూరు:విద్యుత్‌ శాఖ ఏఈ ఇంట్లో చోరీ జరిగిన ఘటన మొగల్తురులో చోటుచేసుకుంది.నిన్న రాత్రి ఏఈ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 23కాసుల బంగారు అభరణాలు, ద్విచక్రవాహనాన్ని దోచుకెళ్లారు. బాదితుడి …

రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి

విశాఖ:చోడవరం మండలం అద్దూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో ద్దిచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జడీమెట్ల కార్మోల్డ్‌ డ్రగ్స్‌ పరిశ్రమలో ప్రమాదం

హైదరాబాద్‌: జడీమెట్ల కార్మోల్డ్‌ డ్రగ్స్‌ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో ప్రమాదవశాత్తు డ్రయ్యర్‌ పేలి ముగ్గురు కార్మికులను తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.