జిల్లా వార్తలు

మాజీ ఎంపీ జీవితఖైదును సుప్రీంకోర్టు సమర్థించింది

న్యూఢిల్లీ: ఓ హత్యకేసులో మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్‌కు పడిన జీవితఖైదును  సుప్రీంకోర్టు సమర్థించింది. బీహార్‌లో  1994లో జరిగిన గోపాల్‌గంజ్‌ డీఎం హత్య కేసులో మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్‌ …

అట్లాంటా లో సంగీత, సాహిత్య,నృత్య, ప్రదర్శనలు

అట్లాంటా లో ఘనంగా ముగిసిన 12వ మహసభలు.అమెరికా తెలుగు అసొసియేషన్‌ మహసభల్లో చివరిరోజైన ఆదివారం అట్లాంటాలో నిర్వహించిన సాంస్కృతిక,సాహిత్య,కళా ప్రదర్శనలు ప్రవాసాంధ్రులను రంజింపజేశాయి.గరికపాటి నరసింహరావు ఆధ్వర్యంలో మూడుగంటలపాటు …

తెలంగాణ యునివర్సిటీని సందర్శించిన డిప్యూటీ సీఎం

నిజామాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తెలంగాణ యునివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా రాజనరసింహ మాట్లాడుతు తెలంగాణ యూనివర్సిటీ నియమకాల్లో అక్రమాలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. తెలంగాణ …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ఆరంభంలో 50 పాయింట్లకు పైగా సెన్సెక్స్‌ లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంలో కొనసాగుతోంది.

హోంవర్క్‌ చేయలేదు అన్ని విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

హైదరాబాద్‌: విద్యార్థులను దండించవద్దని ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పినా కొంతమంది ఉపాధ్యాయులు పెడచెవిన పెడుతున్నారు. హోంవర్క్‌ చేయనందుకు  ఓ విద్యార్ధిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటక కృష్ణానగర్‌ …

కుటుంబసంక్షేమ కార్యక్రమాల అమల్లో గుంటూరు మొదటి స్థానం

గుంటూరు: కుటుంబసంక్షేమ కార్యక్రమాల అమల్లో రాష్ట్రస్థాయిలో గుంటూరు జిల్లాకు మొదటిస్థానం లభించిందని డీఎంహెచ్‌ఓ గోపినాయక్‌ తెలియజేశారు. ప్రపంచ జనాభా దినోత్సవమైన బుధవారంనాడు హైదరాబాద్‌లో సీఎం ఆ అవార్డు …

ఆన్‌లైన్‌లో పాల బుకింగ్‌

హైదరాబాద్‌:ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్‌ పాలను బుక్‌ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పశుసంవర్దక శాఖ మంత్రి విశ్వరూవ్‌ వెల్లడింయారు.పాలను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునేందుకు ఏపీ …

ఇందిరమ్మ బాట కార్యక్రమంపై మంత్రులతో సీఎం సమావేశం

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట కార్యక్రమంపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి క్యాంపు కార్యలయంలో పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. కార్యక్రమ నిర్వహణపై మంత్రుల నుంచి సూచనలు, సలహాలు …

నీటితొట్టెలో పడి ఫారుక్‌ మృతి

చిత్తూరు: నీటితొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కదిరి రోడ్డులో చోటుచేసుకుంది. మహబూబ్‌బాషా, రిజ్వాన్‌ దంపతులకు ఏకైక కుమారుడు ఫారుక్‌(3). మంగళవారం ఉదయం ఫారుక్‌ …

బాబు సైతం ‘సామాజిక ‘ నినాదం

బీసీలకు పెద్దపీట వేస్తాడట..! హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి): బీసీలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు అన్నారు. …