జిల్లా వార్తలు

కాశ్మీరులోయలో రక్తం చిందించా

సైన్యాధిపతి బిక్రం సింగ్‌ వెల్లడి న్యూఢిల్లీ : కాశ్మీరులోయలో తన రక్తం చిందిందని సైన్యాధిపతి జనరల్‌ బిక్రంసింగ్‌ చెప్పారు. 40 ఏళ్ల వృత్తి జీవితంలో ఎక్కువ కాలం …

బాండ్ల జారీతో మున్సిపాలిటీలకు నిధులు : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : దేశంలో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీలు బాండ్లు జారీ చేయడం ద్వారా …

జంట పదవుల్లో ఒకటి బీసీలకు ఇవ్వండి

చంద్రబాబుకు కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌ హైదరాబాద్‌ : తెలుగుదేశం పరంగా బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న చంద్రబాబునాయుడు పార్టీ అధ్యక్ష పదవి లేదా ప్రతిపక్ష నాయుకుడి పదవిని …

లగడపాటిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం : ఎంపీ రాజయ్య

హైదరాబాద్‌ : సున్నితమైన తెలంగాణ అంశంపై ఉద్దేశపూర్వకంగా పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని మరో …

రాజా పిటిషన్‌పై మీ స్పందనేమిటి ?

సీబీఐకి నోటీసులిచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : 2జీ స్పెక్ట్రం కేసులో తనపై అభియోగాలు నమోదు చేయాలన్న విచారణ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ మాజీ మంత్రి …

ఆన్‌లైన్‌లో పాల బుకింగ్‌

ప్రస్తుతానికి బల్క్‌ వినియోగదారులకి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి విశ్వరూప్‌ హైదరాబాద్‌ : ఇంటివద్ద నుంచే ఆన్‌లైన్‌లో పాలను బుక్‌ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు పశుసంవర్థక …

ఆటా’లో అష్టావధానం సంగీత, సాహిత్య, నృత్య ప్రదర్శనలు

ఘనంగా ముగిసిన 12వ మహాసభలు అమెరికా : అమెరికా తెలుగు అసోసియేషన్‌ (అటా) 12వ మహాసభల్లో చివరరోజైన ఆదివారం అట్లాంటాలో నిర్వహించిన సాంస్కృతిక, సాహిత్య, కళా ప్రదర్శనలు …

విశాఖస్టీల్స్‌లో సమ్మె నోటీసు

విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘం సోమవారం సమ్మె నోటీసు ఇచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణను ఈ నెల 25న అధికారకంగా …

సాంకేతిక లోపంతో ఆగిన జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌

నెల్లూరు : విజయవాడ-చెన్నై జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట మధ్య ఆగిపోయింది. జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ గంటకుపైగా ఆగిపోవడంతో పలురైళ్ల రాకపోకలకు అంతరాయం …

మావోయిస్టుల భారీ డంప్‌ స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లా మక్కువ మండలం దేజ్జేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ డంపును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. యెండంగి-బాదుగుల మద్య 30 కిలోల పేలుడు …