జిల్లా వార్తలు

గనుల్లో ప్రమాదాలపై కార్మికుల్లో ఆందోళన

ఆదిలాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): సింగరేణి భూగర్భ గనుల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గనుల్లో జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల ఆందోళన …

సీతంపేట గ్రామంలో చోరి

ముత్తారం జూలై 05 (జనంసాక్షి) మండలంలోని సీతంపేట గ్రామంలో గురువారం మధ్యాహ్న సమయంలో చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే నూనెటి పద్మ-రాజయ్యకు చెందిన ఇంటిలో గుర్తు తెలియని …

సమస్యలను గ్రామాల్లోనే పరిష్కారిస్తాం

– ఎస్సై ప్రదీప్‌కుమార్‌ ముత్తారం జూలై 05 (జనంసాక్షి) : చిన్న చిన్న సమస్యలుంటే గ్రామాల్లోని పరిష్కారిస్తామని ఎస్సై ప్రదీప్‌కుమార్‌ అన్నారు. గురవారం ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి …

విభజించి పాలిస్తున్న నాయకులు

భీమదేవరపల్లి జూలై 05(జనసాక్షి) జిల్లాలో లక్షమంది లంబాడ తెగకు చెందినవారున్నారని వారిలో ఐక్యత లేక పోవడంతో పాలకులు వివబజించి పాలిస్తున్నారని ఆలీండియా సేవాసంఘ రాష్ట్ర నాయకులు బానోతు …

తహశీల్దార్‌ ఎదురుగానే బాహాబాహి

భీమదేవరపల్లి జూలై 05(జనసాక్షి) : తాగు నీటి బోరు మాదంటే మాదని తహశీల్దార్‌ ఎదురుగానే ఇరువర్గాల మధ్యఘర్షణ జరిగిన సంఘటన మండలంలోని నర్సింగాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. …

ముగిసిన ప్రజా పద్దుల సంఘ సమావేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ప్రారంభమైన ప్రజా హద్దుల సంఘం సమావేశం ముగింసింది. ఈ రోజు జరిగిన సమావేశంలో పలు ప్రభుత్వం పథకాలపై చర్చించారు. హింధుజా, అంబేద్కర్‌ నాలెడ్జి హబ్‌, …

సెయిలింగ్‌ క్రీడకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతం:లక్ష్మణ్‌

హైదరాబాద్‌:సాహసోపేతమైన సెయిలింగ్‌ క్రీడకు హైదరాబాద్‌ అత్యంత అనువైన ప్రాంతమని ప్రముఖ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ చెప్పారు.ఇక్కడ క్రీడాకారులు కూడా అత్యంత ప్రతిభావంతులని కొనియాడారు,హుస్సేన్‌సాగర్‌లో యాట్‌ క్లబ్‌ నిర్వహించిన …

18 వ రోజుకు చేరుకున్న గీతా కార్మికుల దీక్షలు

కామారెడ్డి జులై 5 (జనంసాక్షి) తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కల్లు గీతా కార్మికులు చేస్తున్న నిరాహార దీక్షలు గురువారం 18 వ రోజుకు చేరుకున్నాయ. …

పాఠశాల సమస్యలను పరిష్కరించాలి

మాచారెడ్డి జులై 5 (జనంసాక్షి) మాచారెడ్డి మండల కేంద్రంలో ఉన్న పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పి.డి.ఎస్‌.యూ మండల శాఖ అధ్యక్షులు దేవరాజు ఆధ్వర్యంలో సిరిసిల్లా కామారెడ్డి …

ఇద్దరు ఐపీఎస్‌లకు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. క్యార్‌ ప్రధాన కార్యాలయం సంయుక్త కమిషనర్‌గా బి. మల్లారెడ్డి, హైదరాబాద్‌ నగర సమన్వయ …