జిల్లా వార్తలు

మాయవతిపై సీబీఐ విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: మాయవతికి ఆస్తులు ఆదాఈయానికి అన్న ఎక్కువగ ఉన్నాయనే కేసులో మాయవతిపై సీబీఐ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు చేయాలని సుఫ్రీంకోర్టు ఎలాంటి …

పొన్నాల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

హైదరాబాద్‌: తన ఎన్నికపై హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పొన్నాల ఎన్నిక  చెల్లదంటూ ఆయనపై పోటీచేసిన తెరాస అభ్యర్థి …

ఈడీ పిటీషన్‌పై నేడు తీర్పు

హైదరాబాద్‌:  హవాలా కేసుల్లో జగన్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ రోజు విచారించనుంది. నాంపల్లిలోనని సీబీఐ కోర్టు ఈరోజు …

ఇద్దరిని గొంతు కోసి చంపిన మావోయిస్టులు

చత్తీస్‌గఢ్‌: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇస్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్య చేశారు. సుకుమా జిల్లా జగర్‌గంటా పీఎస్‌ పరిధిలోని చెమిలిపెంటలో 17 మందిని మావోయిస్టులు …

మంత్రి పొన్నాల లక్ష్యయ్య ఎన్నికపై నేడు సుప్రీం తీర్పు

హైదరాబాద్‌: మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నికపై ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించింది.దీనిపై పొన్నాల సుప్రీంకోర్టు ఆశ్రయించారు. …

ఢిల్లీకి చేరుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఈ రోజు పార్టీ అధిష్ధానంతో భేటీ కానున్నారు. ముందుగా ఆజాద్‌తో ఉదయం 11 గంటలకు …

నేడు ఢిల్లీకి కిరణ్‌, బొత్స తెలంగాణే ప్రధానం

న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టి మరల్చలేదు. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్సను శుక్రవారం ఢిల్లీ …

ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐ పిటిషన్‌

హైదరాబాద్‌,జూలై 5 (జనంసాక్షి): కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సిబిఐ గురువారంనాడు సిటి సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. …

పునరుజ్జీవానికి సంక్షేమ మంత్రం

ఆలస్యంగా కళ్లు తెరచిన అధికార పార్టీ హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): రాష్ట్రంలో 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు కులం, మంతం …

అస్సాంలో తగ్గిన వరద ప్రభావం

గువాహతి, జూలై 5 (జనంసాక్షి): అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే …