ఆజాద్‌తో సమావేశమైన రాష్ట్ర నేతలు

ఢిల్లీ: ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రనికి చెందిన ముఖ్యనేతలు గులాంనబీ ఆజాద్‌తో సమావేశమైనారు. రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రంలోని తాజా రాజకీయా పరాణామాలపై విరు చెర్చిస్తున్నట్లు సమాచారం.