పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు : విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌ : పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని తెలుగు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై వారు వీసీతో వాగ్వాదానికి దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భగా తోపులాట జరిగింది.