జిల్లా వార్తలు

బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్‌: బోనాల పండుగ సమీపిస్తున్నా నేపథ్యంలో  మంత్రులు పండుగ  ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.అసెంబ్లీ ఆవరణలోని జూబిలీ హాల్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు గీతారెడ్డి, …

ఆర్టీసీ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉంది.

వరంగల్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ.585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్‌ అన్నారు. ప్రయాణీకులకు మెరుగైనా సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామన్నారు ఈ …

జగన్‌ను కలిసిన ఎంపీ ఓవైసి

హైదరాబాద్‌: చంచల్‌గూడ్‌ జైలో జగన్‌ను కలిసిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసి, పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, మాజీ  మంత్రి పిల్లి సుబాష్‌ చంద్రబోస్‌, …

అన్ని పాఠశాల బస్సులను క్షుణ్ణంగా తనీఖీ చేయాలని

ఆర్టీఏ అధికారులకు సీఎం ఆదేశం హైదరాబాద్‌: రాష్ట్రంలో అన్ని పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌కు సంబంధించి క్షుణ్ణంగా తనీఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రవాణాశాఖ అదికారులను ఆదేశించారు. ఏ …

నార్కోటెస్టు పీటిషన్‌పై విచారణవాయిదా

హైదరాబాద్‌:  అక్రమాస్తుల కేసులో జగన్‌కు నార్కోటెస్టు నిర్వహించడానికి అనుమతించాలని సీబీఐ పెట్టుకున్న పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు గురువారంకు వాయిదా వేసింది. విచారణ చేపట్టిన కోర్టు తదుపరి …

ఏసీబీ, డీఎస్పీ ఎదుట హాజరైన సీపీఐ

వరంగల్‌: హన్మకొండ: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య హన్మకొండ ఏసీబీ కార్యలయం ముందు హాజరయ్యారు. మరోవైపు ఖమ్మం …

హక్కుల సాధన ఐఎన్‌టియుసితోనే సాధ్యం

సెంటినరికాలనీ, జూన్‌ 18, (జనం సాక్షి): సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన ఐఎన్‌ట యుసి తోనే సాధ్యమని సంఘనాయకులు బడికెల రాజలింగం అన్నారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు …

రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చెల్లదు

హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీగా దినేష్‌రెడ్డి నియామకం చెల్లదని కేంద్ర పరిపాలన ట్రైబున్యనల్‌ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ ఎంపిక ప్రక్రియను మళ్లీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి క్యాట్‌ …

ఏరాసులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: మంత్రులు గల్లా అరుణకుమారి, ఏరాసు ప్రతాపరెడ్డి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేటు వ్యక్తికి సున్నపు రాతి నిక్షేపాల కేటాయింపులపై హైకోర్టులో …

మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావును ఏసీబీ అరెస్టు చేసింది. ఉదయం ఆయన …