జిల్లా వార్తలు

రైతు సమస్యలపై తెరాసా నాయకుల ధర్నా

మద్దూరు: రైతులకు అవసరమయిన మేరకు పత్తి విత్తనాలను సరఫరా చేయాలని తహసిల్దారు కార్యాలయం ఎదుల టీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహంచారు. అనంతరం తహసిల్దారుకు వినతి పత్రం అందజేశారు.

ఎమ్మెల్యేను విచారించిన ఏసీబీ

వరంగల్‌: మద్యం సిండికేట్ల వ్యవహరంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మంగళవారం హన్మకొండలోని తమ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఈరోజు విచారించారు. మద్యం వ్యాపారి …

ఆర్టీసీ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉంది. ఎండీ

వరంగల్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్‌ చెప్పారు. ఈ ఏడాది రెండు వేల కొత్త …

చందుర్తిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

చందుర్తి,జూన్‌18(జనంసాక్షి):చందుర్తి మండలకేంద్రంలో దీకొండ హన్మంతరావు(40) అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున పరుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో నెలకొన్న వివాదాలకు మనస్థాపం చెంది హత్మంతరావు పరుగుల …

విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి

గ్రామన్థుల ధర్నా మంగపేట: మండలంలోని బూర్‌నర్సాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి చెందాయి. బాధితుల కథనం మేరకు… గ్రామానికి చెందిన బండపల్లి ఏకయ్య, ముత్యాలుకు చెందిన …

కడుపునొప్పి బరించలేక ఆత్మహత్య

జగిత్యాలటౌన్‌, 18జూన్‌ (జనంసాక్షి): జగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌కు చెందనచిట్నేని పూర్నచందర్‌రావు(19) కడుపునొప్పి బరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పూర్ణచందర్‌రావు మేడిపెల్లిలోనిపెట్రోల్‌బంక్‌లో పనిచే యుచున్నాడు.  …

పెట్టుబడిదారి వ్యవస్ధ పతనం తప్పదు

చేర్యాలజూన్‌ 18, (జనంసాక్షి): మండల కేంద్రంలోని వాసవి గార్డెన్‌లో జరుగుతున్న వారం రోజుల రాజకీయ శిక్షణ తరగతుల్ని ఉద్దేశించి సీపీయం పార్టీ రాష్ట కమిటీి సభ్యులు మెట్టు …

విత్తనాలు సరఫరా చేయాలి

రేగుండ, మండలంలోని రైతులందరికీ సరిపడు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని తెరాసా రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు తిరుకొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెరాసా మండల …

ఎన్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

దాంతాలపల్లి. విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిచాలని డిమాండ్‌ చేస్తూ నర్సింహులపేట మండలం దంతాలపల్లిలో ఎన్‌ఎఫ్‌ఐ అద్వర్యంలో ధర్నా నిర్వాహంచారు. పాఠశాలలో గల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ …

ఈనెల 20 నుంచి గ్రామ సభలు

దంతాలపల్లి. విద్యాక్షోత్సవాల సందర్బంగా బడి బయట పిల్లల సమోదుపై ఈనెల 20 నుంచి 23వతేదీ వరకు నర్సింహుల పేట మండలంలోని అన్ని గ్రామల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో …