జిల్లా వార్తలు

రూ. 2 కోట్లకు పెంచేందుకు సీఎం అంగీకారం

హైదరాబాద్‌: రూ. కోటిగా ఉన్న పాత్రికేయ మూలనిధిని రూ. 2 కోట్లకు  పెంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  అంగీకరించారు. ఈరోజు ఆయన సమాచార పౌరసంబంధాల శాఖపై సమీక్ష జరిపారు. …

రేపు పాఠశాలల బంద్‌

మంచిర్యాలఅర్బన్‌, ప్రైవేటు పాఠశాలలు ఫీజులు దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారతీయ విధ్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ఈనెల 20న రాష్ట్రవ్యప్త పాఠశాలల బంద్‌ పిలుపు ఇచ్చినట్లు ఆ …

జులై 2 నుంచి శారీరక దారుఢ్య పరీక్షలు

రాంనగర్‌, జైలు వార్డరు పొస్టుల కోసం దరఖాస్తు చేసుకుని పరుగు పరీక్షలో అర్హత సాదిచిన అభ్యర్ధులకు వచ్చే నెల 2 నుంచి జిల్లాకేంద్రంలో శరీరక దారుడ్య పరీక్షలు …

ఈ నెల 21 నుంచి ఆటవీశాఖ ఉద్యోగాలకు పరీక్షలు

విద్యానగర్‌, ఆటవీశాఖలో ఉద్యోగాల కోసం గతనెలలో జరిగిన ధ్రువపత్రాల పరిశీలన, శరీరక కొలతల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 21 నుంచి రాత పరీక్షలు జరుగుతాయని ఆటవీ …

నేడు బదిలీ సమాచారం పంపించాలి

ఆదిలాబాద్‌ గ్రామీణం, ఉపాద్యాయ బదిలీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని మంగళవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆందించాలని డీఈవో ఆక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో ఎంఈవో, హెచ్‌ఎంలకు సూచించారు. సంబంధీకులు …

వీఆర్వోలకు బదిలీలు.

మామడ. మండలంలో పనిచేస్తున్న ఐదుగురు వీఆర్వోలకు బదిలీలయ్యాయి. జిల్లా కేంద్రంలో జరిగిన కౌన్సెలింగ్‌లో జేసి ఈ బదిలీలు చేశారు. కొత్తవారికి స్థానాలింకా కేటాయించలేదు.

ప్రణబ్‌కు ఓటు వేయ్యాద్దు

అన్ని ఓయులో టీ కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌ : తెలంగాణ టీ- కాంగ్రెస్‌ నేతలపై తెలంగాణ ఓమూ విద్యార్థులు మరోసారి నిప్పులు చెరిగారు. ఈ రోజు ఉస్మానియా …

24 గంటల్లో నమోదైనవర్షపాతం

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటలుగా పలు చోట్ల వర్సాలు కురుస్తూనే ఉన్నాయి.వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షాపాతాన్ని …

జీ 20 ఎజెండా సవరించాలి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌

మెక్సికో: ఐరోపా ఆర్థిక స్థీరీకరణపై మెక్సికో వేదికగా జరుగుతున్న జీ 20 దేశాల సదస్సులో అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధి మందబమనంపై భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. …

మద్యాన్ని ప్రభుత్వానికి ఆదాయవనరుగా చూడరాదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం పేరుతో పేదవాళ్ల రక్తం తాగుతున్నారుని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు.రాష్ట్రన్ని మధ్యప్రదేశ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన …