జిల్లా వార్తలు

9 నుంచి ప్రత్యేక విద్యా పక్షోత్సవాలు

శ్రీకాకుళం, జూలై 7 : ప్రత్యేక విద్యా పక్షోత్సవాలను ఈ నెల 9 నుంచి 21వ తేదీవరకు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాథ్యూ ఆదేశించారు. …

ఖరీఫ్‌పై మంత్రి సమీక్ష

హైదరాబాద్‌ : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వాతావరణ, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంట రకాల సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ మంత్రి …

ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధం

ఖమ్మం, జూలై 7 : జిల్లాలో ప్రాజెక్టుల పనుల పురోగతిపై బహిరంగ చర్చకు సిద్ధమని, కాంగ్రెస్‌ నాయకులు కూడా అందుకు సిద్ధం కావాలని టిడిపి నేతలు నాగచంద్రారెడ్డి …

కాల్‌లెటర్‌ ఆలస్యంతో నిరుద్యోగి విలవిల

ఖమ్మం, జూలై 7 : సకాలంలో అందాల్సిన కాల్‌లెటర్‌ అందకపోవడంతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని ఒక నిరుద్యోగ యువకుడు కె.రవి వాపోయాడు. బాధితుడి వివరాలు ఇలా ఉన్నాయి.. …

రాజరాజేశ్వర స్వామిని దర్శించిన హైకోర్టు జడ్జి

కరీంనగర్‌, జూలై 7 : పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి నాగార్జునరెడ్డి తన కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. వేదపండితులు మంత్రోచ్చరణల మధ్య ఆయనకు …

యంత్రాల ద్వారా విత్తనాలు నాటండి

కరీంనగర్‌, జూలై 7 : జిల్లాలోని రైతులు కూలీల అవసరం లేకుండా మొలకెత్తిన వరి విత్తనాలను నేరుగా విత్తుకొనేందుకు డ్రమ్‌సిడర్‌ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌ శనివారం …

కేంద్రప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందుల్లో సామాన్య ప్రజలు

ఆదిలాబాద్‌, జూలై 7 : కేంద్రప్రభుత్వం విధానాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలో …

నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఆదిలాబాద్‌, జూలై 7 : డిఎస్సీకి, గ్రూప్‌-4పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇబిసి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు బిసి సంక్షేమ అధికారి కోట్లింగం …

ఇన్‌చార్జి మంత్రులను మార్చడంతో అభివృద్ధి వెనకంజ

ఆదిలాబాద్‌, జూలై 7 : జిల్లా ఇన్‌చార్జి మంత్రిని తరచుగా మార్చడం వల్ల జిల్లా అభివృద్ధితో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరించకుండా ఉన్నాయని సర్వత్రా వాదనలు వినిపిస్తున్నాయి. …

ప్లాంట్‌ హెల్తె క్లినిక్‌ ప్రారంభం

హైదరాబాద్‌: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ద్రాక్ష దిగుబడులనిచ్చే పరిజ్ఞానాన్ని రైతులకు తెలియజేయాలని శాస్త్రవేత్తలను కోరునట్లు ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని …