జిల్లా వార్తలు

కార్మిక నేతలు యాజమాన్యం

పెంపుడు జంతువులు – ఐక్యపోరాటాలతోనే సత్ఫలితం – సీఐటీయూ నేత పి.రాజారావు గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కొన్ని కార్మిక సంఘాల నేతలు సింగరేణి యాజ మాన్యానికి …

ప్రభుత్వ విధానాలే… కార్మికుల పాలిట శాపం: ఏఐటీయూసీ

గోదావరిఖని, జూన్‌ 12, (జనంసాక్షి): కేంద్రప్రభుత్వ విధానాలే కార్మికుల పాలిట శాపం గా మారాయని… సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఉప ప్రధానకార్యదర్శి, కేంద్ర ఉపా ధ్యక్షులు …

అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్ర పేలుడు

నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.

ప్రెస్‌ క్లబ్‌లో వేదిక భేటీ

హైదరాబాద్‌: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది.ఈ భేటీలో ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్‌ కర్తవ్యాలు పై చర్చంచారు.

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.గత నెలరోజులుగా ఇక్కడి మెట్రో సమీపంలో ఎగ్జిబిషన్‌ కొనసాగుతోంది.ఈ ఉదయం మన్సిపల్‌ సిబ్బంది చెత్త తగలబెడుతుండగా …

బహిరంగ సభ

హైదరాబాద్‌: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్‌,కిరణ్‌ బేడి హాజరుకానున్నారు.

చెదురుమదురు ఘటనల మినహా..

చెదురుమదురు ఘటనల మినహా.. హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలతోపాటు నెల్లూరు లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు …

రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 16న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల …

జమ్మిచేడులో ఆటో బోల్తాపడి ఇకరి మృతి

మహబూబ్‌నగర్‌: గద్వాల్‌ మండలంలోని జమ్మిచేడు గ్రామంలో ఆటోలో ప్రయానిస్తున్న ఒక వ్యక్తి ఆటో బోల్తా పడటంతో మృతి చెందినాడు. నాలుగురికి తీవ్ర గాయలవడంతో త్వర త్వరగా వారిని …

రాష్ట్రపతి ఎన్నికకు నోటిపికేషన్‌

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు ఈ రోజు సాయంత్రం ఉన్నికల కమీషన్‌ నోటిఫికేసన్‌ వెలువడే అవాకాశం ఉంది. రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎవరన్నది ఇంకా కరారు కాలేదు.