జిల్లా వార్తలు

బజాజ్‌ అలియాంజ్‌ ఉద్యోగుల రక్తదానం

కరీంనగర్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : తలసిమియా వ్యాధిగ్రస్తుల కోసం శుక్రవారం స్థానిక రాజీవ్‌ చౌక్‌లో బజాజ్‌ అలియాంజ్‌ ఇన్సూరెన్స్‌ కం పెనీ ఉద్యోగులు రక్తదానం చేశారు. …

‘ఏఐటీయూసీపైనే కార్మికులకు నమ్మకం’

– ఏఐటీయూసీ నేత గట్టయ్య గోదావరిఖని, జూన్‌ 8 (జనంసాక్షి) : ఏఐటీయూసీ చెప్పిందే చేస్తుందని కార్మికులకు పూర్తి నమ్మకం ఉందని సంఘ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.గట్టయ్య …

తైబజార్‌ వేలం ఆపాలి : జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, జూన్‌ 8 (జనంసాక్షి) : , మున్సిపల్‌ చట్టం సెక్షన్‌ 277లో ఉన్న ప్రత్యేక అధికారంతో మున్సిపల్‌ కౌన్సిల్‌, ఏకగ్రీవతీర్మానం ద్వారా ఐదు సంవత్సరాల …

పరకాలలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ

వరంగల్‌ : పరకాల ఉప ఎన్నిక ల్లో ప్రచారంలో భాగంగా టీఆర్‌ ఎస్‌ అధినేతకేసీఆర్‌ వరంగల్‌ కు రానున్నారు.  టీ ఆర్‌ ఎస్‌ పార్టీ బహిరంగ సభను …

ప్రముఖ దర్శకుడు, కేఎస్‌ఆర్‌ దాసు , కన్నుమూత

ప్రముఖ దర్శకుడు,  కేఎస్‌ఆర్‌ దాసు , కన్నుమూత

మంత్రి ధర్మాన వివరణపై ఈసీ అసంతృప్తి

హైదరాబాద్‌: మతపరమైన వ్యాఖ్యలపై ధర్మాన ఇచ్చిన వివరణపై ఈసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. బాథ్యతగల పదవిలో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈసీ …

పెషావర్‌లో బాంబు దాడి-19 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పెషావర్‌లో తీవ్రవాదులు ఓ బస్సుపై జరిపి బాంబు దాడిలో 19 మంది మరణించారు. సివిల్‌ సెక్రటేరియట్‌ సిబ్బందితో ఉన్న బస్సుపై పెషావర్‌లోని చర్సద్ద రోడ్డులో …

రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో లోపాలను ఎత్తిచూపిన టీజీవోలు

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో జరుగుతున్న లోపాలను, జీవోలను అన్వయించడంలో జరుగుతున్న అవకతవకలను తెలంగాణ గెజిటెడ్‌ అధికారులు సంఘం ఎత్తిచూపింది. ఈ మేరకు శుక్రవారం సంఘం …

రాష్ట్ర హజ్‌ కమిటీకి అదనపు కోటా మంజూరు

హాఫిజ్‌ బాబానగర్‌, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీకి ఈ సంవత్సరం కేంద్ర హజ& కమిటీ తరపు నుంచి 916 అదనపు సీట్లు మంజూరుచేసినట్లు రాష్ట్ర హజ్‌ …

కొత్త సీసాలో పాత సారా..!

– పుణ్యక్షేత్రంలో ‘సిండికేట్‌’కు ముస్తాబు – రహస్యంగా కదులుతున్న పావులు గోదావరిఖని, జూన్‌ 7 (జనంసాక్షి) : హస్యంగా మద్యం వ్యాపార రంగంలోని ‘పెద్ద’లు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. …