జిల్లా వార్తలు

అక్రమార్కులపై చర్యలెందుకు తీసుకోలేదు?

హైదరాబాద్‌:ప్రజాపద్దుల సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న,అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజాపద్దుల సంఘం ప్రశ్నించింది.శాసనసభ కమిటీ óహలులో …

రాడో గడియారాల షోరూమ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌కి చెందిన గడియారాల కంపనీ రాడో నగరంలోని జూబ్లీహీల్స్‌లో ఈ రోజును రెండో షోరూమ్‌ను ప్రారంభించింది. నటి, రాడో కంపనీ బ్రాండ్‌ అంబాసడర్‌ లీసారే ఈ …

భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై యూకే విశ్వవిద్యాలయం పాఠాలు

హైదరాబాద్‌:భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై యూకేకు చెందిన లీడ్స్‌ మెట్రోపాలిటన్‌ విశ్వవిదాలయం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు పాఠాలు బోదించనుంది.సంప్రదాయ కోర్సుల పట్ల భారతీయ యువతను ప్రొత్సహించేందుకుగాను లీడ్స్‌ మెట్రోపాలిటన్‌ విశ్వవిద్యాలయం …

ఆర్టీఏ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్‌

హైదరాబాద్‌:నగరంలో నాగోల్‌లో ఉన్న ఆర్టీఏ కార్యాలయాన్ని ఆర్టీఏ కొత్త కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.ట్రాక్‌ల పనితీరు,వాటి స్థితిగతులను,కార్యాలయ సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు.ప్రజలకు మెరుగైన సేవటు …

ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్‌ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీలు, కౌన్సిలింగ్‌ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు రాష్ట్ర మంత్రి శైలజనాథ్‌ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలులో మరింత స్పష్టత కోసం …

హెచ్‌డిఎఫ్‌సి వారంట్లకు పెరిగిన గిరాకీ

న్యూఢిల్లీ, జూలై 5: ప్రైవేట్‌ బ్యాంకర్‌ అయిన హెచ్‌డిఎఫ్‌సి కన్వర్టిబుల్‌ వారంట్లకు గిరాకీ ఏర్పడింది. సంస్థాగత ఇన్వెస్టర్లు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇవి రూ.68.20 …

కొండ మురళి అనర్హత పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: కొండ మురళిపై దాఖలైన అనర్హతా పిటిషన్‌పై మండలి చైర్మన్‌ చక్రపాణి త్వరలోనే నిర్లయం ప్రకటిస్తారని మండలి విప్‌ శివరామి రెడ్డి తెలిపారు. మురళి అనర్హత పిటిషన్‌పై …

పాక్‌ క్రికెటర్లలో అవినీతి ఏల?

కరాచీ, జూలై 5 : పాక్‌ ఆటగాడు డానిష్‌ కనేరియాపై యావజ్జీవం నిషేధం విధించినప్పుడు ప్రతిభ కల ఆటగాళ్లు అవినీతి పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారన్న ప్రశ్న ఉదయిస్తోంది. …

మరిన్ని సంక్షేమ పథకాలు!

హైదరాబాద్‌, జూలై 5 : ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రభావానికి దిమ్మ తిరిగిన రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప చికిత్సకు సిద్ధమైంది. …

అన్నా బృందానికి అనుమతి నిరాకరణ

ఢిల్లీ:జులై 25 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద అన్నా బృందం తలపెట్టిన నిరవదిక నిరిశన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.ఆ సమయంలో పార్లమెంటు వర్షాలు సమావేశాలు …