జిల్లా వార్తలు

లారీ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

ఖమ్మం:టేకులపల్లి మండలంలోని బొగ్గు లారీ దాన్‌ తండా వద్ద దూసుకెళ్లిన సంఘటనలో బోడ రాంజీ,బూక్యా నాగేష్‌లకు తీవ్ర గాయాలు జరగ రెండు పశువులు మృతి చెందాయి.బొగ్గు లారీ …

సిబిఐ కష్టడిలో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని కోర్టులో అడుగగా అలాంటిదేమి లేదన్న జగన్‌

సిబిఐ కష్టడిలో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని కోర్టులో అడుగగా అలాంటిదేమి లేదన్న జగన్‌

ఒకటి రెండు రోజుల్లో వర్షాలు పడే అవాకాశం

ఒకటి రెండు రోజుల్లో వర్షాలు పడే అవాకాశం

మరో రెండు రోజులపాటు ఎండలు తీవ్రంగా కొనసాగుతాయి: విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం

మరో రెండు రోజులపాటు ఎండలు తీవ్రంగా కొనసాగుతాయి: విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం

ఈ నెల 11న కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశం

ఈ నెల 11న కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశం

జగన్‌ అక్రమ సంపాదనపై వందమంది విద్యార్థులు పిహెచ్‌డి చేయచ్చు: టిడిపి నేత దాడి వీరభద్రరావు.

జగన్‌ అక్రమ సంపాదనపై వందమంది విద్యార్థులు పిహెచ్‌డి చేయచ్చు: టిడిపి నేత దాడి వీరభద్రరావు.

డ్రా ద్వారా పత్తి విత్తనాల పంపిణీ

వీణవంక:వీణవంక మండలంలో ఖరీఫ్‌లో సాగు చేసేందుకు పత్తి విత్తనాలు సరఫరా చేసేందుకు మండల స్థాయి కమిటీ గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో లాటరీ ద్వారా పత్తి విత్తనాల డ్రా …

12న మౌఖిక పరీక్ష

ముకరంపురం:అర్బన్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల  భర్తీకి రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 12న మౌఖిక పరీక్షను  కరీంనగర్‌ మండల ప్రజా …

హెచ్చెమ్మెన్‌ నామినేషన్‌

అదిలాబాద్‌:సింగరేణి సంఘం గుర్తింపు ఎన్నికల్లో హెచ్చెమ్మెన్‌ తరపున నేడు హైదరాబాద్‌లో నామినేషన్‌ వేసి ఈ నెల 11నుంచి ప్రచారం చేస్తామని సంఘం ప్రదాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌  …

డీఎస్సీ అభ్యర్థుల విద్యార్హత పత్రాల పరీశీన

అదిలాబాద్‌:ఉట్నూరు లోని ఐటిడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్యాక్‌లాగ్‌ ఉపాద్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిపికెట్లను పరిశీలిస్తున్నామని కావున అభ్యర్థులు ధ్రువీకరణ పత్రములతో వచ్చి పరిశీలించుకోవాలన్నారు. …