జిల్లా వార్తలు

మాండ్లను పరిశీలించాలని గ్రామీణ బ్యాంక్‌ల సమ్మె

చెన్నురు: గ్రామీణ బ్యాంక్‌ ఉద్యోగులు తమ డిమాడ్లను పరిష్కరొంచాలని శుక్రవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగినారు. దీనితో బ్యాంక్‌లన్ని మూతపడినాయి. జిల్లా లోని 75బ్యాంక్‌లు మూతపడినాయి దీనితో కోటద్లి …

మినిస్టీరియల్‌ సిబ్బంది సమావేశం

సిద్దిపేట:ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌.ఆర్‌డబ్ల్యూఎన్‌,ఇంజినీరింగ్‌ శాఖల మినిస్టీరియల్‌ ఎంప్లాయిన్‌ అసోసియేషన్‌ జిల్లాస్థాయి సమావేశం ఈ నెల 9వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని గ్రామీణ నీటి సరఫరా …

సర్టిఫికెట్ల పంపిణీ

నారాయణఖేడ్‌:ఖేడ్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా,నాబార్డు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మహిళలకు ఇస్తున్న కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్న మూడో బ్యాచ్‌కు ఈ నెల 13న శిక్షణ …

నేడు చలో కలెక్టరేట్‌

సంగారెడ్డి:సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో శుక్రవారం చలో కలెక్టరేట్‌ అని చెప్పుతు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్న భోజన …

‘ఎన్‌సీసీ’ ప్రమాణ స్వీకారం

ప్రగతిభవన్‌:తెలంగాణ ఎన్‌సీసీ ఎంప్లాయిన్‌ అసోసియేషన్‌  నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంను స్థానిక టీఎన్‌జీఓన్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.స్వీకారనికి ముఖ్య అతిధిగా టీఎన్‌జీఓన్‌ జిల్లా అధ్యక్షుడు గైని …

సాంఘిక నాటక పోటీలు

నిజామాబాద్‌ :నిజామాబాద్‌కు చెందిన శ్రీపాద నాటక కళాపరిషత్‌ వ్యవస్థాపకులు శ్రీపాద కుమారశర్మ ఆధ్వర్యంలో ఈ రోజు గురువారం నుండి 10వ తేదీ వరకు రాజీవ్‌గాంధీ పంచమ జాతీయస్థాయి …

పూడిక మట్టిని వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం:ఉపాధి హామి పథకం మీద చెరువులోచ్చి తీస్తుతున్నా పూడిక మట్టిని రైతులు వినియోగించుకోవాలని బోధన్‌ ఆర్డీఓ సతీష్‌ చంద్ర తెలిపారు.ఈ రోజు ఆయన నవీపేట మండల …

విత్తనాల పంపీణీ ప్రారంభం

బోధన్‌ పట్టణం: బోధన్‌ మండలంలోని రైతులకు రాయితీ సోయా విత్తనాల పంపీణీ కార్యక్రమాన్ని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గంగాశంకర్‌ ప్రారంభించారు. మండలంలోని 21వేల ఎకరాల్లో సోయా సాగు …

అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం

మాక్లూరు:మాదాపూర్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.ఏసు మండలంలోని వ్యక్తికి చెందిన గుడిసెకు ప్రమాదవశాత్తూనిప్పంటుకుంది. అందులోని సుమారు రూ.50 వేల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి.

26జీవోలకు సంబంధించి మంత్రివర్గంపై విచారణ జరిపాలి

: వివాదాస్పదమైన 26 జీవోలకు సంబంధించి మంత్రివర్గంపై విచారణ జరిపించాలని ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంత్రిమండలిలో చర్చ జరిగన తర్వాతే ఆరుగురు …