జిల్లా వార్తలు

15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 : మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న  ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు …

అస్సాంలో తగ్గిన వరద ఉధృతి

గువాహతి, జూలై 5: అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే జల …

ఇక మానవ రహిత జెట్‌ యుద్ధ విమానం

లండన్‌, జూలై 5 : పైలెట్‌ లేని జెట్‌ యుద్ధ విమానాలను ప్రవేశం నిజం కాబోతోంది. ఇలాంటి  కొత్త విమానాన్ని వచ్చే సంవత్సరం పరీక్షించనున్నట్టు బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ …

రాజకీయ ఊసరవెల్లులు!

భువనేశ్వర్‌, జూలై 5 : రాష్ట్రపతి ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల్లో పున:పొందికలకు అవకాశం ఉందని సీపీఐ అభిప్రాయపడింది. ఈ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నది. వామపక్ష, …

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుడీలర్లను ఆదేశించిన కలెక్టర్‌

శ్రీకాకుళం, జూలై 5: జిల్లాలో ఎరువులను ప్రభుత్వ ధరల కంటే అధికంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో …

పునరుజ్జీవానికి సంక్షేమ మంత్రం

హైదరాబాద్‌, జూలై 5 : రాష్ట్రంలో 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు కులం, మంతం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికార …

తెలంగాణ ప్రజల్లో మెదిలే అనుమానాలను నివృతం చేయాలి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తుంటే ఆంధ్రాప్రాంతానికి మాత్రం సాగునీరు అందిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజల్లో మెదిలే ప్రశ్నలన్నింటికి సమాధానమివ్వాల్సీన అవసరం ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్‌ …

న్యాయవాదుల సమ్మెను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూలై 5 : కేంద్ర ప్రభుత్వం ఉన్నత బిల్లులో న్యాయవిద్యను చేర్చడాన్ని నిరసిస్తూ ఈ నెల 11,12వ తేదీల్లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న న్యాయవాదుల సమ్మెను విజయవంతం …

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు:టీడీపీ

ఆదిలాబాద్‌, జూలై 5 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం చిత్తశుద్ధితో ఉందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌ పేర్కొన్నారు. త్వరలో తెలంగాణ విషయమై మరోసారి …

రిజర్వేషన్లు కల్పించండి

ఆదిలాబాద్‌, జూలై 5 : ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ   సభలను ఏర్పాటు చేస్తున్నట్లు అనగారిన కులాల హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు రాజిహైదర్‌ …