జిల్లా వార్తలు

సత్యం ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వ అనుమతి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గల సత్యం కంప్యూటర్స్‌ కంపెనీ ప్రమోటర్ల కుంటుంబ సభ్యుల ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, ఉభయ …

ఈడీకి చార్జిషీట్లు ఇచ్చేందుకు సీబీఐ అంగీకారం

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి 2,3 చార్జిషీట్లు ఇచ్చేందుకు నాంపెల్లి సీబీఐ కోర్టు అంగీకరించింది. అలాగే ఎమ్మార్‌ అనుబంధ చార్జిషీట్ల సైతం ఇచ్చేందుకు …

చిదంబరానికి హైకోర్టులో చుక్కెదురు

చెన్నై : మద్రాస్‌ హైకోర్డులో కేంద్రహోంశాఖ మంత్రి చిదంబరానికి చుక్కెదురైంది. ఎన్నిల అక్రమాల కేసులో తనపై విచారణ నిలిపివేయాలంటూ చిదంబరం వేసిన క్వాట్‌ పిటిషన్‌ను హైకోర్టు గురువారం …

సీఎంతో సబిత భేటీ

హైదరాబాద్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో హోంశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం భేటీ అయ్యారు. క్యాంపు కార్యాలయంలో సీఎంతో ఆమె సుమారు రెండుగంటలపాటు సమావేశమయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి …

శ్రీలక్ష్మి విచారణకు సీబీఐకి అనుమతి

హైదరాబాద్‌్‌ :  ఓబులాపురం మైనింగ్‌ కేసుకు సంబంధించి ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని విచారించేందుకు సీబీఐకి మార్గం సుగమమైంది. శ్రీలక్ష్మీను విచారించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం అనుమతి …

గురుకుల విద్యాసంస్థలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

సికింద్రాబాద్‌:సికింద్రబాద్‌లోని రాష్ట్ర గురుకుల సాంఘిక సంక్షెమ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ,బైపీసీ గ్రూపులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అయిందని,ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12వ …

‘ఓటుహక్కు ద్వారా రాష్ట్ర భవితవ్యం’అంశంపై మేదావుల చర్చ

హైదరాబాద్‌:ప్రస్తుత రాజకీయ తరుణంలో ఓటుహక్కు ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయి,రాష్ట్ర రాజకీయల భవిష్యత్తు ఏ విదంగా మారనుంది అనే అంశాలపై ‘ఓటుహక్కు ద్వారా రాష్ట్ర …

వసంత్‌నగర్‌లో బీహార్‌ ఉన్నతాదికారుల పర్యటన

కుకట్‌పల్లీ:బీహార్‌లోని భూగర్బ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రలు అవలంబిస్తున్న పద్దతులను స్వయంగా పర్యవేక్షించి జల వనరులను కాపాడేందుకు అక్కడి హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది.ఆంద్రప్రదేశ్‌ అవలంబిస్తున్న …

5వ తరగతిలో చేరికకు ఆహ్వానం

సంగారెడ్డి మున్సిపాలిటీ:2012-13 విద్యాసంవత్సరానికి బెస్ట్‌ అవెలబుల్‌ పాఠశాలలో ఐదో తరగతిలో  చేరికకు దరఖాస్తులు  ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రాజు చెప్పారు. నాలుగో తరగతి ఉత్తీర్ణులై …

గురుకుల కళాశాల దరఖాస్తుల పొడిగింపు

సంగారెడ్డి మున్సిపాలిటీ: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి రెండో నెల 12వ తేది వరకు దరఖాస్తుల చేసుకోవచ్చు అని గడువు పొడిగించినట్లు కన్వీనర్‌ సదర్శన్‌ పేర్కొన్నారు. …