తెలంగాణ

ఓయూలో తెలంగాణ కోసం విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడు బండారు శ్రీనివాస్‌ అనే విద్యార్థి, గురూనానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశాడు. మహబూబ్‌నగర్‌ …

సీబీఐ జేడీగా బాధ్యతలు స్వీకరించిన అరుణాచలం

హైదరాబాద్‌ : సీబీఐ జేడీగా అరుణాచలం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ బదిలీ అయిన సంగతి తెలిసిందే.

నిమ్స్‌ డైరెకర్‌గా అజయ్‌ సహాని

హైదరాబాద్‌ : అరోగ్యశాఖ కార్యదర్శి అజయ్‌ సహానీకి నిమ్స్‌ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకూ నిమ్స్‌ డెరెక్టర్‌గా పనిచేసిన ధర్మరక్షక్‌ రాజీనామా చేశారు.

హైదరాబాద్‌లో బంద్‌ పాక్షికం

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ… తెరాస తల పెట్టిన బంద్‌ హైదరాబాద్‌లో పాక్షికంగా కనబడుతోంది. కోఠి, అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌ లోని …

సిద్థిపేటలో హరీశ్‌రావు అరెస్టు

మెదక్‌: సిద్ధిపేట అర్టీసీ బస్‌ డిపో ఎదుట అందోళన చేస్తున్న తెరాస ఎమ్మెల్యే హరీశ్‌ రావును పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్‌రావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను …

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ, సీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): డీజీపీ వినేష్‌రెడ్డి, నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ శనివారం అసెంబ్లీకి విచ్చేశారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను వారు పరిశీలించారు. చలో అసెంబ్లీ సందర్బంగా నిన్నటి …

అసెంబ్లీపై తెలంగాణ జెండా ఎగిరింది: కేసీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ విజయవంతమైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఛలో అసెంబ్లీ ఆందోళన అనంతరం ఆయన ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నేటి …

భారీ వర్షం కారణంగా 50 గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్‌ మండలంలోని బంగారుగూడ, అనుకుంట వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో 50 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. తలమడుగు మండలంలో సుంకిడీ …

హైదరాబాద్‌ చేరుకున్న సీబీఐ జేడీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ జేడీ అరుణాచలం హైదరాబాద్‌ చేరుకున్నారు. నేడు సీబీఐ జేడీగా అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 28 వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం …