తెలంగాణ

ఈనెల 17 నుంచి మండలి సమావేశాలు

హైదరాబాద్‌ : శాసన మండలి వ్యవహారాల సలహా సంఘం సమావేశం ముగిసింది. ఈనెల 17 నుంచి 21 వరకూ మండలి సమావేశాలు జరపాలని భేటీలో నిర్ణయించారు.

ఘనంగా శ్రీశ్రీ 30వ వర్ధంతి

హైదరాబాద్‌ : శ్రీశ్రీ 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి అఖిల భారత ప్రజాతంత్ర యువజన సంఘం ఘనంగా నివాళులర్పించింది. సాహిత్యాన్ని సమాజ శ్రేయస్సుకు …

బస్సు, లారీల అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు

కరీంనగర్‌,(జనంసాక్షి): తెలంగాణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిర్వహిస్తున్న బంద్‌ సందర్భంగా ఆందోళనకారులు బస్సు, లారీ అద్దాలు పగులగొట్టారు. తిమ్మాపూర్‌ మండలం అలుగునూరు, రేణికుంటలో బస్సులు, లారీల …

ఖమ్మంలో తెరాస కార్యకర్తలు అరెస్టు

ఖమ్మం: బస్‌డిపో వద్ద పోలీసుల పహరా ఖమ్మం : ఖమ్మంలో బంద్‌ నిర్వహించేందుకు రోడ్లపైకి వచ్చిన తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాలో తెరాస …

ఇవాళ విద్యుత్‌ సౌధా వద్ద మహాధర్నా

హైదరాబాద్‌, (జనంసాక్షి): నిన్నటి ఛలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా పలువురు తెలంగాణనేతలను, తెలంగాణవాదులను ప్రభుత్వం అరెస్టు చేయడంపై తెలంగాణనేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ …

మధ్యాహ్నం టీ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ జేఏసీ భేటీ కానుంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు జేఏసీ నేతలు సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు.

శాసన మండలి వ్యవహారాల సలహాసంఘం భేటీ

హైదరాబాద్‌ : శాసనమండలి వ్యవహారాల సలహా సంఘం సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రాంభమైంది. బడ్జెట్‌ రెండో దఫా సమావేశాల అజెండాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

గోదావరిలో జాలర్లు గల్లంతు

ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటిమట్టం పెరగింది. వాజేడు మండలం ఏజర్లపల్లికి చెందిన 30 మంది మత్స్యకారులు నిన్న చేపల …

శ్రీనివాస్‌ మృతదేహాన్ని సందర్శించిన జేఏసీ ఛైర్మన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్‌ మృతదేహాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్టీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు …

బాధ్యతలు స్వీకరించిన సీబీఐ జేడీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ ఇన్‌ఛార్జ్‌ జేడీగా అరుణాచలం బాధ్యతలు స్వీకరించారు. ఇతను ప్రస్తుతం తమిళనాడు సీబీఐ జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతకు ముందు జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ …