తెలంగాణ

రేపటి బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల మద్దతు

హైదరాబాద్‌ : తెరాస పిలుపు మేరకు రేపు జరగబోయే తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, ఆర్టీసీ గుర్తింపు కార్మిక …

సీఎం పగసాధిస్తున్నట్లు కన్పిస్తోంది

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పగ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజలు తన వద్దకు వస్తానంటేదొడ్డిదారిన పారిపోయిన సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి …

అరెస్టు చేసిన నేతలను ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యక్రమంలో అరెస్టు చేసిన నేతలను పలువురిని పోలీసులు ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. తెరాస ఎంపీ విజయశాంతి, నేత కేకే, తెలంగాణ …

అర్ధాంతరంగా ముగిసిన మిస్త్రీ పర్యటన

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దూతగా ఇక్కడకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి , కార్ణాటక రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యుడు మధుసూదన్‌ మిస్త్రీ రాష్ట్ర పర్యటన …

అక్రమ అరెస్టులకు సీఎం బాధ్యుడు: శంకర్రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణలో అక్రమ అరెస్టులకు ముఖ్యమంత్రి , డీజీపీ, పోలీసు అధికారులదే బాధ్యత అని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. వారిపైనే కేసులు పెట్టాలన్నారు. ఛలో అసెంబ్లీ …

తెలంగాణ న్యాయవాదుల అరెస్టు

హైదరాబాద్‌ :అసెంబ్లీవైపు దూసుకెళ్లేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. వారిని నాంపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తానన్న శంకర్‌రావు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ నేపథ్యంలో మాజీమంత్రి శంకర్‌రావు బషీర్‌బాగ్‌ చౌరస్తాలో కాసేపు హంగామా సృష్టించారు. హైదర్‌గూడ నుంచి తన వాహనంలో భాజపా, తెరాస మహిళా నాయకులను …

అక్రమ అరెస్టులు వద్దు: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ హైకోర్టులో హౌస్‌మోషన్‌ దాఖలు చేసింది. తెలంగాణ ప్రాంతాల్లో అక్రమ అరెస్టులపై ఈ హౌస్‌మోషన్‌ దాఖలు చేశారు. అరెస్టుల విషయంలో సుప్రీం కోర్టు …

బ్రహ్మానందరెడ్డి పాలనను తలపిస్తుంది: శంకర్రావు

హైదరాబాద్‌, (జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పాలన.. కాసు బ్రహ్మానందరెడ్డి పాలనను తలపిస్తోందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. పోలీసుల …

లాభపడుతున్న సెన్సెక్స్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రపంచ మార్కెట్ల నుంచి పాజిటివ్‌ సంకేతాలు రావడానికి తోడు దేశీయంగా కూడా సానుకూల వార్తలు రావడంతో సెన్సెక్స్‌ లాభపడుతుంది. ప్రస్తుతం 200 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతుంది. …