తెలంగాణ

జేసీబీ-ఆటో ఢీ: ఎనిమిది మందికి గాయాలు

మెదక్‌: జేసీబీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయలయ్యాయి. నర్సాపూర్‌ మండలం నాతనాయిపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ప్రేమ వేధింపులు: యువతి ఆత్మహత్య

నల్లగొండ, జనంసాక్షి: ప్రేమ వేధింపులకు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నూతన్‌కల్‌ మండలం టి. కొత్తపల్లిలో ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు తమ …

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు

హైదరాబాద్‌, జనంసాక్షి:  జెడ్డా వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. జెడ్డా వెళ్లాల్సిన విమానం నలభై మంది ప్రయాణికులను విమానాశ్రయంలోనే వదిలి వెళ్లడంతో వారు విమానాశ్రయ …

హైటెక్‌ సిటీలో హైటెక్‌ వ్యభిచార ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: హైటెక్‌ నగరంలో వ్యభిచారం కూడా హైటెక్‌ రూపు సంతరించుకుంది. బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. …

నేడు హస్తిన బాట పట్టనున్న సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తిన బాట పట్టనున్నారు. ఇవాళ ఆయన శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడ ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలతో …

ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకు విద్యార్థులతో ముఖాముఖ

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖిముఖి నిర్వహించారు. కోరమాండల్‌ ఫెర్టిలైజర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ …

24, 25 తేదీల్లో ఢీల్లీలో నిరసన కార్యక్రమాలు

హైదరాబాద్‌ : ఈ నెల 24, 25 తేదీల్లో ఢీల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ప్రకటించింది.

కొత్తరులో సీఎం పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

తమ సభ్యత్వాలు రద్దు చేయాలని జగన్‌వర్గ ఎమ్మెల్యేల లేఖ

హైదరాబాద్‌: సభాపతి నాందెడ్ల మనోహర్‌కు కు తెదేపా, కాంగ్రెస్‌కు చెందిన 13మంది జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. తమ సభ్యత్వాలు తక్షణమే రద్దు చేసి …

నేడు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఇందిరమ్మ సంక్షేమ బాట కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9గంటలకు హైదరాబాద్‌ నుంచి ఆయన బయల్దేరతారు. సాయంత్రం …

తాజావార్తలు