తెలంగాణ

నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు

వరంగల్‌: కాకతీయ ఉత్సవాలకు ఓరుగల్లు ముస్తాబైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్‌ …

కరీంనగర్‌ చంద్రబాబుకు తెలంగాణ సెగ

కరీంనగర్‌: ‘ వస్తున్న మీ కోసం’ పాదయాత్రలో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. గంగాధర మండలం బూర్గుపల్లిలో …

‘తెలంగాణ బిడ్డకు చంద్రబాబు గళ్లపట్టే హక్కుంది’

హైదరాబాద్‌: తెలంగాణలో పుట్టిన పత్రి బిడ్డకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని నిలదీసే హక్కుందని అవసరమైతే గళ్లపట్టే హక్కు ఉందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకే తారక రామారావు అన్నారు. పిల్లనిచిన …

తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇళ్లు

ఇప్పటికే నిర్మించుకున్న వారికి రుణమాఫీ ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు కేటాయింపు రంగారెడ్డి, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ ఉచితంగా …

వేల కోట్లు దోచుకున్న మంత్రులను వదిలి

న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదులపై కేసులా ? ఆ జీవో ఉపసంహరించుకోండి శ్రీ లేదంటే తెలంగాణ భగ్గుమంటది సర్కారుకు కోదండరామ్‌ హెచ్చరిక హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) …

పావలా వడ్డీ నాదే..

మహిళలకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు : సీఎం కిరణ్‌ విశాఖపట్నం, డిసెంబర్‌ 17 :పావలా వడ్డీ పథకం ఆలోచన తనదేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తన …

పార్టీల అధ్యక్షులే అఖిలపక్షానికి రావాలి : కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి స్వయంగా అన్ని పార్టీల అధినేతలే హాజరుకావాలని టీఆర్‌ఎస్‌ అధినేత అధినేత కల్వకుంట్ల …

న్యాయవాదులపై విచారణ జీవోను

బేషరతుగా నిలిపివేయాలి : కోదండరామ్‌ కోదాడ, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణ కోసం ఉద్యమించిన న్యాయవాదులపై విచారణ చేపట్టాలని విడుదల చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని …

మాల మహానాడు కార్యకర్తల ఆందోళన

హైద్రాబాద్‌: అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ మాల మహారాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు, కాంగ్రెస్‌ విస్తృత …

ఉద్యమానికి సన్నద్ధం కావాలి : దేవిప్రసాద్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి): పదో పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్దం కావాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి కోరారు. …