తెలంగాణ

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

– ఆరుగురు మావోయిస్టుల మృతి మహదేవపూర్‌ : ఆంధ్ర, మహారాష్ట్ర సరిసద్దులో గల మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలుకా జిమ్మలగట్ట ఆటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున …

షిండే రెండు రాష్ట్రాలన్నాడు

కాదని నిరూపిస్తే తల నరుక్కుంటా.. మీరు ముక్కు నేలకి రాస్తారా : నారాయణ సవాల్‌ హైదరాబాద్‌, జనవరి 17(జనంసాక్షి) : రెండు రాష్టాల్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ …

వెయ్యి డప్పులు ఒకే నినాదం… జై తెలంగాణ

హైదరాబాద్‌, జనవరి 16 (జనంసాక్షి): హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ సమీపంలో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన …

తెలంగాణ సాధన కోసం అన్ని శక్తులు ఏకం చేస్తాం : కోదండరాం

హైదరాబాద్‌: అమరుల త్యాగాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28 లోగా కేంద్రంతెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని తెలంగాదణ రాజకీయ ఐకాస ఛైర్మెన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. ఈ …

‘ బొత్స, బాబు, విజయలక్ష్మిలు ఎందుకు వెళ్లరు’ : తారక రామారావు

హైదరాబాద్‌: తెలంగాణపై పార్టీలు తమ వైఖరి తెలపాలటూ డిసెంబర్‌ 28న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేవానికి బొత్స సత్యనారాయణ, విజయలక్ష్మి, బాబులు ఎందుకు వెళ్లరని …

‘జగ్గారెడ్డికి రాజకీయ సమాధి కడతాం’

హైదరాబాద్‌: తెలంగాణ వాదులపై దాడులు చేస్తామన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాజకీయ సమాధి కడతామని తెలంగాణ అడ్వొకేట్‌ జేఏసీ నేత శ్రీరంగారావు హ్చెరించారు. ఇవాళ ఆయన మీడియాతో …

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద శాంతిమందిరం

సందేశానికి ముస్తాబు మెదక్‌, డిసెంబర్‌ 24 (జనంసాక్షి): మెదక్‌ కెథడ్రల్‌ చర్చి… వాటికన్‌ తరువాత ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి ఇది. కల్లో జగతికి శాంతి …

28న ద్రోహం చేస్తే .. తెలంగాణలో సీమాంధ్ర పార్టీల అడ్రస్‌ గల్లంతే : కేసీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : తెలంగాణ అంశంపై ఢిల్లీలో డిసెంబర్‌ 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ద్రోహపూరితంగా వ్యవహరిస్తే ఈ పార్టీకి చెందిన …

కాకతీయ ఉత్సవాలు ప్రారంభం

వరంగల్‌: తెలంగాణ వాదుల నిరసనలు, హోరెత్తించే జైతెలంగాణ నినాదాల మధ్య కాకతీయ ఉత్సవాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు. కిల్లా వరంగల్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి …

17వ రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ చేపట్టిన పల్లెబాట 17వ రోజుకు చేరింది. పల్లెబాటకు భారీ స్పందన లభిస్తోంది. గ్రామాల్లో గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. వీధుల్లో ‘ జై తెలంగాణ’ నినాదాలు …