ముఖ్యాంశాలు

సుధాగాని హరిశంకర్ గౌడ్ ని సన్మానించిన బీజేపీ కార్యకర్తలు..

తుర్కపల్లి మండల కేంద్రంలోని బి.జె.పి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు శ్రీ కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్ మరియు మండల నాయకుల అధ్వర్యంలో బి.జె.పి రాష్ట్ర నాయకులు శ్రీ …

టీయూడబ్ల్యూజే హెచ్ 143 రంగారెడ్డి జిల్లా మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించిన : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్ (జనం సాక్షి  ) రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం  కృషి చేస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.ఈనెల 30వ తేదీన ఇబ్రహీంపట్నం …

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం -బుయ్యని మనోహర్ రెడ్డి

దోమ మండల కేంద్రానికి చెందిన గౌస్  తల్లి గారికి అనారోగ్యం గ ఉన్న విషయాన్ని తెలుసుకోని వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన డీసీసీబీ …

పురాణ బజార్ లో ఏ ఆదేశాల మేరకుకమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం..

సిఐ ప్రవీణ్ కుమార్.. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పురాణ బజార్లో  ఏ ఎస్పీ ఆదేశాల మేరకు 70 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. …

సమయపాలన పాటించని తాసిల్దార్.

గంట ముందుగానే వెళ్ళిపోతున్న వైనం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సమయపాలన …

-జిల్లా పరిషత్ నూతన జడ్పి చైర్పర్సన్ గా శాంతకుమారి ఏక గ్రీవ ఎన్నిక.

-తిమ్మాజీపేట జడ్పి టిసి ప్రతిపాదించగా, బలపరిచిన పెద్దకొత్తపల్లి జడ్పిటిసి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్22(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ నూతన జడ్పి చైర్పర్సన్ గా …

ఐటిఐ కళాశాల ప్రారంభమై 12 సంవత్సరాలు కావస్తున్న నేటికీ సొంత బిల్డింగు లేని దుస్థితి

-నియోజకవర్గంలో విద్యాభివృద్ధిపై నిర్లక్ష్యం   -గొంగళ్ళ రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గద్వాల ప్రతినిధి డిసెంబర్ 21 (జనంసాక్షి):-గద్వాల నియోజకవర్గంలో ఐ.టి.ఐ …

అవయవ దానం చేసిన మృతుడు వెంకటేష్ కుటుంబ సభ్యులు.

              గద్వాల ప్రతినిధి డిసెంబర్ 16(జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి జూనియర్ కళాశాల యాజమాన్యం ఒత్తిడి, అవమానం …

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలి – సీపీఐ డిమాండ్

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేసి డిమాండ్ల తో కూడిన వినతి …

వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన.

  మల్దకల్ డిసెంబర్ 14 (జనంసాక్షి):– గద్వాల జిల్లా మల్డకల్ మండలo పాల్వాయి గ్రామం లో చైల్డ్ ఫండ్ ఇండియా మరియు జిల్లా లెప్రసి సంస్థ అధ్వర్యంలో …