ముఖ్యాంశాలు

త్వరలోనే పార్క్ స్థలానికి ప్రహరీ గోడ నిర్మాణం:కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సౌభాగ్యనగర్ కాలనీలో  పార్కు స్థలానికి ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి …

అత్యంత వైభవంగా గా… జీవనది నైలు పురస్కారాలు

జీవనది అధినేత శ ఇంటి లక్ష్మీ దుర్గ అమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన నైలు నది అవార్డ్ ప్రోగ్రాం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  తోట రాంకుమార్  దుబాయ్ మీలినియర్ …

డిసెంబ‌ర్ 28 నుంచి ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు

సంక్రాంతి పండుగ వరకు రైతులందరి ఖాతాల్లో  జమ . — మొత్తం 7,600. కోట్లు విడుదల. – ఆర్థిక మంత్రి టి. హరీష్ రావ్. సంగారెడ్డి ప్రతినిధి …

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం BMR

దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో చాకలి హనుమయ్య మరణించాడని   విషయాన్ని తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి హనుమయ్య కుటుంబానికి రూ.5,000/-  ఆర్థిక సహాయం …

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి అని ఎం.ఎస్.పి జిల్లా కో కన్వీనర్, అబ్రహం మాదిగ అన్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ను కలసిన సందర్భంగా …

మత్స్యకారులందరు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.

తాలూకా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు. -బీమి ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు . నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్18(జనంసాక్షి): మత్స్య సహకార సంఘాల …

దాసంజనేయ స్వామి ప్రథమ వార్షిక మహోత్సవం పాల్గొన్న జంపన ప్రతాప్

 బోయిన్ పల్లి పెద్దతోకట్ట లోని శ్రీ దాసంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షిక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా జంపన ప్రతాప్ హాజరై ఆలయంలో …

ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే

 ప్రగతి విద్యాలయం ఉన్నత పాఠశాల మోత్కూర్ 1998-1999 సం.రంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని వైజే గార్డెన్ లో …

అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్

నాగోల్ డివిజన్ పరిధిలో ఫతుల్లగుడా లో అభయాంజనేయ స్వామి గుడి అభివృద్ధి పనుల గురుంచి  అధ్యక్షులు కృష్ణ, కోశాధికారి ప్రశాంత్, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ …

యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం యూటీఎఫ్ నూతన కమిటీ  అధ్యక్షులుగా యం.నర్సింహ్మ (ఎస్.ఎ. జడ్పిహెచ్.ఎస్ పోల్కంపల్లి), ప్రధాన కార్యదర్శిగా ఇ. జంగయ్య ఎస్.ఎ. …