సుధాగాని హరిశంకర్ గౌడ్ ని సన్మానించిన బీజేపీ కార్యకర్తలు..


తుర్కపల్లి మండల కేంద్రంలోని బి.జె.పి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు శ్రీ కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్ మరియు మండల నాయకుల అధ్వర్యంలో బి.జె.పి రాష్ట్ర నాయకులు శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ ని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ ఆకుల రమేష్ ముదిరాజ్ , జిల్లా గిరిజన మెర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మాలోత్ రమేష్ నాయక్ , మండల బి.జె.పి ప్రధాన కార్యదర్శి శ్రీ మేకల శ్రీనివాస్ యాదవ్ , బిల్యానాయక్ తండా సర్పంచ్ శ్రీ భాస్కర్ నాయక్ , మండల బి.జె.వై.యమ్ ఉపాధ్యాక్షులు శ్రీ తిరుమని నరేష్ గౌడ్ , మండల బి.జె.వై.యమ్ ప్రధాన కార్యదర్శి శ్రీ మేకల పాండు యాదవ్ , బోమ్మలరామరం మండల బి.జె.పి ఉపాధ్యక్షులు శ్రీ గులారి నర్సింహ్మ గౌడ్ , శ్రీ బానోతు శ్రీకాంత్ , శ్రీ ఎడవెల్లి అంజనేయులు , శ్రీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.