వరంగల్

పోచమ్మ తల్లి దేవాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నల్లబెల్లి ఆగస్టు 10 (జనం సాక్షి): మండలంలోని లెంకాలపెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. …

జాతీయ జెండాల పంపిణీ

జనగామ టౌన్,ఆగస్టు10(జనంసాక్షి) భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75  సంవత్సరాలు అయిన సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఆజాది  క అమృత్ మహోత్సవం సందర్భంగా …

వజ్రోత్సవాలను ఘానంగా నిర్వహించాలి

గుడిహత్నూర్: ఆగస్టు 9( జనం సాక్షి)భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘానంగా నిర్వహించాలని ఎంపీడీఓ సునీత అన్నారు  మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో వజ్రోత్సవాల నిర్వాహణ పై సర్పంచులు …

*సింగరాజుపల్లి ని మండలంగా ప్రకటించండి*

 *దేవరుప్పుల,ఆగస్టు  (జనం సాక్షి) :* మండలంలోని సింగరాజు పల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని సింగరాజుపల్లి గ్రామ  సాధన సమితి సభ్యులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి …

*బియ్యపు గింజ పరిమాణంలో ‘జాతీయ జెండా’ను రూపొందించిన స్వర్ణకారుడు..

    దేవరుప్పుల, ఆగస్టు  (జనం సాక్షి):      దేవరుప్పుల  మండలం,కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన తుడిమిల్ల మహేంద్రాచారి వృత్తిరీత్యా స్వర్ణకారుడు.75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవం’ …

జాతీయత భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి…

-కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ ఆగస్టు9(జనం సాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో ప్రజలను ప్రభావింతులను చేస్తూ ఎక్కువగా పాల్గొనేలా చేసి జాతీయత భావాన్ని …

ఘనంగా ప్రారంభించిన స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు…

ఊరుకొండ, ఆగస్టు 8 (జనం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 75వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఊరుకొండ మండల పరిధిలోని ఊర్కొండపేట, నర్సంపల్లి గ్రామపంచాయతీలలో ఇంటింటికి …

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత…

55 లక్షల విలువ …. డిసిపి వెంకటలక్ష్మి… ఫోటో రైటప్: వివరాలు తెలియజేస్తున్న డీసీపీ వెంకట లక్ష్మి నర్సంపేట: ఆగస్టు 9 (జనం సాక్షి ) నర్సంపేట …

బావురుగొండ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

గంగారం మండలం ఆగస్టు 9 (జనం సాక్షి) అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ …

1942 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

-ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ వరంగల్ ఈస్ట్, ఆగస్టు 09(జనం సాక్షి):  ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట ప్రాంతంలో మంగళవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు …